ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఇందుకోసం పోటా పోటీగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. అధికార పక్ష నేతలు తాము చేసిన అభివృద్ది గురించి చెబుతుంటే.. ఇప్పటి వరకు ఏపీని అప్పుల పాలు చేశారని.. ఎలాంటి అభివృద్ది జరగలేదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రతిపక్ష నేతలు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉంది. అయితే ఇప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వేసవి వేడి కంటే ఏపీలో రాజకీయ వేడిగా బాగా పెరిగిపోయింది. మఖ్యంగా లోకేశ్.. తన పాదయాత్రలో వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శలు.. రాజకీయ వేడిని ఇంకా పెంచుతున్నాయి.
ఏపీలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికార పక్ష నేతలు.. తాము చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి చెబుతుంటే.. ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో ప్రజల్లో ఎంత నమ్మకం ఉందన్న అంశంపై మెగా సర్వే నిర్వహించగా ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలను రాజ్యసభ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విడుదల చేశారు.
వైసీపీ ముఖ్యనేతల్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఒకరు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గర ఉండే నేతల్లో బాలినేని ఒకరు. అలాంటి ఆయన వైసీపీ అధిష్టానానికి షాక్ ఇస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతాయనే సంగతి తెలిసిందే. అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టాప్లో నిలిచాయి. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. హరీశ్ వ్యాఖ్యాలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మండి పడ్డారు. తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ వివరాలు..
వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా పలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోపాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు.