ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్రెడ్డి కమెడియన్ పంచ్ ప్రసాద్కు సాయం చేయనున్నారు. ఈ మేరకు హరికృష్ణ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ముఖ్యమంత్రి సాయం చేస్తారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, ఆటోడ్రైర్లకు, నేతన్నలకు ఇలా వెనకబడిన ప్రతి వర్గాలను ఆర్థికంగా చేయూతనిస్తూ నేనున్నాను అంటూ అభయమిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు, స్కూలు పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా చేయూతనిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ కోసం కృషి చేస్తున్నారు. ఆయన అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పాటు పడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు నవరత్నాల పథకాలతో ఆర్థిక భరోసాను అందిస్తున్నారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో.. అమరావతి ప్రాంత ప్రజల్లో జగన్ మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ ఒక్క నిర్ణయంతో నేడు అక్కడ జగన్ జేజేలు కొట్టించుకుంటున్నారు. ఆ వివరాలు..
ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోంది. అందుకే ప్రపంచంలోని ఓ మూలన ఏమి జరిగిన కూడా క్షణాల్లో తెలిసి పోతుంది. అలానే సినీ, రాజకీయ ప్రముఖలకు సంబంధించిన విషయాలు, వారి తాలుక పాత జ్ఞాపకాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి.
బుల్లితెర యాంకర్ శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన యాంకరింగ్ తో తెలుగు బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించింది. అయితే తాాజాగా ఓ ఫోటో విషయంలో నెటినజ్లు ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు బదిలీలు కానున్నారు.