మద్యం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే కాక.. ఎందరినో బలి తీసుకుంటున్న మహమ్మారి. మద్యం మత్తులో చోటు చేసుకుంటున్న నేరాలకు లెక్కేలేదు. మందు తాగిన మత్తులో కొందరు దారుణాలకు పాల్పడితే.. మరి కొందరు తలతిక్క పనులు చేసి.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగిన నిషాలో అసలు ఏం చేస్తున్నామో.. వారికి తెలియదు. స్పృహలో లేకుండా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మందులో మంచినీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగాడు. […]
హైదరాబాద్కు మరో జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ హోదా పొందింది. ఈ మేరకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే నగరానికి ఓడీఎఫ్(ODF) ప్లస్ ప్లస్ గుర్తింపు ఉందన్న కేటీఆర్ – నగరాన్ని ఇంకా పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ట్వీట్ లో తెలిపారు. బహిరంగ మల, మూత్ర […]
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు..మరి పెళ్లి ఏ విధంగా ఎక్కడ జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడేమో !దేవుడు నిర్ణయం మాట అటుంచుదాం ..ఈ యువ ప్రేమ జంట మాత్రం వానొచ్చినా ,వరదొచ్చినా ఆగే సమస్యేలేదంటూ అనుకున్న రోజునే పెళ్లి చేసుకున్నారు ..ఈ పెళ్లి అందరిలా కాకుండా భిన్నంగా జరిగింది ..ఒక తీపిగుర్తుగా జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకున్నారు. ఓ పక్క కరోనా..మరోపక్క ముంచెత్తిన వరద. పెళ్లి ఎలా చేసుకోవాలో తెలీక ప్రేమ జంట ఆందోళ. కానీ బాగా డబ్బులుండీ, చక్కటి […]
చైనాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. హెనన్ ప్రావిన్స్లో గతంలో ఎప్పుడూ లేనంతగా వర్షాలు మంచెత్తాయి. ఈ నగరంలో మంగళవారం రోజున 457.5 మీ.మీ వర్షం కురిసింది. గత వెయ్యి సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు ఈ స్థాయిలో వర్షం కురవలేదని అక్కడి వాతావరణ శాఖ తెలియజేసింది. హెనాన్ ప్రావిన్స్లో సుమారు కోటి మంది ప్రజలను రక్షించేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోని పలు […]
సాధారణంగా చాలా మంది భోజనానికి ముందు నీటిని తాగటం వల్ల ఎంతో ఆరోగ్యం అని చెబుతుంటారు. అదేవిధంగా భోజనం చేసిన వెంటనే కాకుండా ఒక 5నిమిషాల తర్వాత నీటిని తాగడం ఎంతో ఉత్తమమని చెబుతారు. కానీ భోజనం మధ్యలో అధికంగా నీటిని తాగకూడదు. భోజనం చేసే సమయంలో కేవలం నీటిని కొద్ది పరిమాణంలో సిప్ చేస్తూ తాగటం ఉత్తమమైన మార్గమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మరీ తాగాలనిపిస్తే కొద్దికొద్దిగా మాత్రమే తాగాలి. ఒంట్లో నీటిశాతం తక్కువగా […]
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో బయటపడ్డ నకిలీ కొవిడ్ టీకా శిబిరాల బాధితులు దాదాపు 2 వేల మందికి పైగా ఉంటారని అధికారులు తేల్చారు. ఈ క్యాంపులపై ఏడు ఎఫ్ఐఆర్లు నమోదవగా, ఓ మహిళ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా బాధితులకు ఈ ముఠా సెలైన్ లేదా ఉప్పునీటి వ్యాక్సిన్లు ఇచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ముంబయిలో మొత్తంగా 9 నకిలీ టీకా క్యాంపులు జరిగినట్లు., ఆ క్యాంపులను ఎనిమిది మంది సభ్యుల ముఠానీ […]
అభ్యంగన స్నానం అనేమాట చాలా మందికి అనుమానం ఉంటుంది. ఈ అభ్యంగన స్నానం అంటే ఏమిటి అని. స్నానం అనేది రోజూ చేయాల్సిందే, కచ్చితంగా తనువు అంతా తడిచి ఆ దేవుడిని ప్రార్ధిస్తూ స్నానం చేయాలి. పురుషులు రోజూ తలారా స్నానం చేస్తే మంచిది. ఇక అభ్యంగన స్నానం అంటే తలంటు స్నానం అని చెబుతారు. అయితే పురుషులు ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మినహా ప్రతీ రోజూ తల స్నానం చేస్తే మంచిది. ఇలా తలస్నానం చేసి […]
మనం ఇంట్లో ఉపయోగించే చీపురును ఎక్కడ ,ఎలా ఇంట్లో అమర్చుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియక పొరపాటు చేస్తుంటారు. శాస్త్రం ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే జీవితంలో పురోగమన మార్గాల్లో పయనించే అవకాశాలు కలుగుతాయని శాస్త్రం సూచిస్తుంది. ఉదయం నిద్రలేవగానే ఉత్తర దిశ -కుబేర స్థానంను చూడటం మంచిది. దీనివలన ధనాదాయం లభిస్తుంది. పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించడం ద్వారా తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి […]
రాగి పాత్రలో లేదా చెంబులో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నీటిని శుద్ధి చేయడానికి వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వాడుతున్నాం కానీ, పూర్వ కాలంలో రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటినే తాగే వారు. రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. రాగి పాత్రలో నిల్వ చేయబడిన నీటిని సేవించడం, భారతదేశంలో తరతరాలుగా పాటిస్తున్న పురాతన ఆచారం. రాగిపాత్రలో […]
నూటికో కోటికో ఒక్కరు. ఎప్పుడో ఎక్కడో పుడతారు. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగ నిలిచాడు. జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి. అలాంటప్పుడు అతనే ఆదర్శపురుషుడు అవుతాడు. అవును… అతడు మంచినీటి కోసం గ్రామ ప్రజలు పడుతున్న బాధలను చూసి తట్టుకోలేకపోయాడు. కూలీలను నియమించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఒక్కడే తన పొలంలో 32 అడుగుల బావి తవ్వేశాడు. గ్రామ ప్రజల దాహార్తిని తీర్చి అపర భగీరథుడిగా మారాడు. కర్ణాటకలోని […]