ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై గత కొంత కాలంగా బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. దీంతో చివరికి ఆ బాలిక గర్భం దాల్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
అప్పుల బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఓ దంపతులు ఓ సెల్ఫీ వీడియోను వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కట్ చేస్తే.. ఏలేరు నదిలో ఇద్దరి మృతదేహాలు పైకి తేలడంతో ఖచ్చితంగా అవి వరప్రసాద్, మీరా దంపతులవేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఏకంగా సొంత అత్తనే అల్లుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పిల్లలు అందరూ క్లాసులో రూంలో శ్రద్దగా చదువుకుంటున్నారు. ఉన్నట్టుండి పై నుంచి కుప్పలు తెప్పులుగా సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ఆ పిల్లలు ఏడుస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఓ చిన్నారి తలకు బలంగా గాయం అవ్వగా, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని […]
భవనాల నిర్మాణాల కోసం ఏపీ ప్రభుత్వ అధికారులు విశాఖపట్నంలో ఉన్న రుషికొండపై తవ్వకాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతంలో ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి అరిచాయి. విశాఖకు తలమానికంగా ఉన్న ఈ రుషికొండను పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా పరిమితులకు మించి భవన నిర్మాణాల పేరుతో రుషికొండను తవ్వి నాశనం చేశారని, ఇలా పర్యావరణాన్ని నాశనం చేయడం ఏంటి అంటూ ఆరోపణలు చేశాయి. దీనిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రుషికొండపై తవ్వకాల జరిపిన […]
ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు జరుగుతన్నాయి. తెలిసి తెలియని వయసులో ప్రేమా, గీమా అంటూ ఈ కాలంలోని కొందరు అమ్మాయిలు చెడు తిరుగుళ్లు తిరుగుతన్నారు. ఇక ప్రియుడితో సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా తన ప్రేమకు ఇంట్లో వాళ్లు అడ్డుచెబితే చంపడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కూతురు కన్న తండ్రిని కత్తితో దాడి చేసింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన […]
విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. విశాఖ గర్జనను ముగించుకొని ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం ‘విశాఖ గర్జన’ పేరుతో వైసీపీ కార్యక్రమం. సాయంత్రానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన […]
కడుపు నొప్పిని తట్టుకోలేకపోతున్నా.. చివరిగా నిన్ను ఒక్కసారి చూడాలని కాల్ చేశాను అంటూ భార్య భర్తకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అది విశాఖపట్నం జిల్లా మాకవారిపాలెం మండలం అప్పన్నపాలెం. ఇదే గ్రామంలో రమణ, హైమా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులు భీమిలి మండలం […]
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు భర్త ఉండగా పరాయి మగాడి మోజులో పడిపోతున్నారు. కొందరైతే పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇక అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టని వివాహితలు పెళ్లి అనంతరం కూడా ప్రియుడితో సీక్రెట్ గా మీటింగులు, చాటింగులతో గడిపేస్తున్నారు. చివరికి భార్య చీకటి కాపురం బయటపడడంతో హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ పెళ్లైన మహిళ చివరికి ప్రాణాలతో లేకుండా పోయింది. అసలు ఏం […]
విశాఖ ఆర్కే బీచ్ లో గల్లంతైన సాయి ప్రియ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే సాయి ప్రియ గల్లంతైందని తెలుసుకున్న అక్కడి పోలీసులు హుటాహుటిన నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్, గజ ఈతగాళ్లలను రంగంలోకి దింపి సాయిప్రియ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్న కూడా ఆమె ఆచూకి దొరకకపోవడంతో ఆమె భర్త, వివాహిత […]