వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా బర్త్ డే విషెస్ తెలియజేశారు. అయితే ఇదే ఇప్పుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.
సినీ నటుడు, నందమూరి తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమం హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడికి భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు.
కొందరు సెలబ్రిటీలు సమయం, సందర్భం లేకుండా.. ఏ మాత్రం ఆలోచన చేయకుండా.. నోటికి ఏం తోస్తే.. అది మాట్లాడి విమర్శల పాలవుతారు. తాజాగా తారకరత్న మృతి నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేష్ కూడా అలానే ఆలోచనారహితంగా ట్వీట్ చేసి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఆ వివరాలు.
నందమూరి తారకరత్నకు నివాళి అర్పించిన తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్తో చాలా సేపు మాట్లాడారు.
విశాఖ భూములపై ఓపెన్ ఛాలెంజ్ చేశారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్టణంలో తనకు ఒకటే ఫ్లాట్ ఉందని స్పష్టం చేశారు. తనపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. తాను సీబీఐ, ఈడీ, ఆఖరికి అమెరికా ఎఫ్బీఐ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నానని తాజాగా ప్రకటించారు. మరి తన మీద ఆరోపణలు చేస్తున్న మీడియా సంస్థల యజమానులు విచారణకు రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో ఎవరు […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం విడుదలకు ముందే ఇందులోని ‘కళావతి, మమ.. మహేషా’ సాంగ్స్ హిట్కొట్టాయి. వీటితో పాటు మహేష్ బాబు స్టైల్, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాయి. ‘ ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఎన్నో అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే ఈ మూవీపై ఇప్పుడు సూపర్ […]
Bandla Ganesh, Vijayasai Reddy: ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిల మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా తనపై చేసిన వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. శనివారం తన ట్విట్టర్ ఖాతాలో విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. ‘‘ ఆకులు..వక్కలు..పక్కలు…ఇదేగా నీ బతుకు! అంతే ఈజీ అనుకున్నావా ఎవరిని పడితే వాళ్లను కరవడం? ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి […]
Bandla Ganesh Comments On Vijayasai Reddy: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఏం చేసినా సంచలనమే.. 2018 ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, లేకపోతే 7’o క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటానంటూ ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ ఓటమి తర్వాత కామ్ అయిపోయారు.. రాజకీయాలకు దూరమయ్యారు. ఇక అప్పటినుంచి తన దృష్టిని పూర్తిగా సినిమాలపై కేంద్రీకరించారు. సోషల్ మీడియాలో పిచ్చ యాక్టీవ్ అయిపోయారు. తన దృష్టికి వచ్చిన ప్రతీ విషయంపై స్పందిస్తూ […]
వైసీపీ కీలక నేతల్లో ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకరు. ఈయన నిత్యం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కూడా ఆయనతోనే విజయ సాయిరెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అండమాన్ దీవుల్లో సడెన్ గా ప్రత్యక్షమైయ్యారు. నిత్యం ఉండే టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం చాలామంది ఈ దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా విజయసాయిరెడ్డి సైతం అదే చేశారు. దీనికి […]
అమరావతి- ఈ మధ్య రాజకీయ నాయకుల సెటైర్లు, కామెంట్స్ పరిధి దాటుతున్నాయని చెప్పవచ్చు. ఒకప్పుడు రాజకీయ నాయకులు విమర్శలు, ఆరోపణలు మాత్రమే చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు నాయకులు వ్యక్తిగత అంశాలపై మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించి ప్రజల్లో చులకన అవుతున్న సందర్బాలను మనం చాలానే చూస్తున్నాం. ఆంద్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుముంటుంది. ఇరు పార్టీల నేతలు ఎకరిపై ఒకరు […]