నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్ ప్రకటించారు పోలీసులు. కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నందున గచ్చిబౌలి ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
నూతన సచివాలయం ప్రారంభోత్సవం దృష్ట్యా ఆదివారం హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్, సైఫాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కావున వాహనదారులు అందుకు సహకరించాలని కోరారు. వాహనదారులు ట్రాఫిక్ మళ్లింపుల వివరాలు ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడాలని మనవి.
ఈ మద్య పలు సందర్భాల్లో నగర వాసులకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. పండుగలు, భారీ బహిరంగ సభలు, ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్న విషయం తెలిసిదే. ఇక రంజాన్ పండుగ సందర్భంగా పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నట్లు ప్రకటించారు.
నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులను వేరే ప్రాంతాల మీదుగా దారి మళ్లించనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఈ ఆంక్షలు విధిస్తారంటే?
హైదరాబాద్ నగరంలో పలు అభివృద్ధి పనుల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుండం సాధారణమే. ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు, వీఐపీల రాకపోకలు, నాలాల నిర్మాణ పనుల సమయాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తుంటారు. ఇప్పుడు కూడా సిటీలోని కొన్ని రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
హైదరాబాద్ వాసులకు సాధారణంగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు. అలాంటిది ప్రత్యేక సందర్భాలు, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయి. ఇక గురువారం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఆ వివరాలు..
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు అన్ని ఇన్నీ కావు. రోజురోజుకు ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గడం లేదు. మెట్రో వచ్చాక కొద్దిగా రద్దీ తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ.. అది వాహనదారులకు ఊరటనివ్వటంలేదు. ఇక పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నాయి. ఇలా నిర్మాణాలు చేపట్టినప్పడు ట్రాఫిక్ ఆంక్షలు విధించడం అనేది సహజమే. అయితే అది కేవలం 5 రోజులు లేదా 10 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ […]
హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అనేది నిత్య కృత్యం. ఏవైనా ప్రత్యేక సందర్భాలు, నగరంలో ఏవైనా కార్యక్రమాలు వంటివి నిర్వహిస్తే.. భద్రతా, రద్దీ కారణాల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఇక బుధవారం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉప్పల్ రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు ఇండియా-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు సంబంధించి హెచ్సీఏ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా.. మ్యాచ్ సందర్భంగా నేడు నగరంలో […]