నేడు టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్లో రెజ్లర్ రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో మురిపించాడు దీంతో ఆయనకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా రవి కుమార్పై ఆయన సొంత రాష్ట్రమైన హరియాణా సీఎం మనోహర్లాల్ ఖట్టార్ రవికుమార్పై ప్రసంశలు కురిపించారు. దీంతో పాటు ఆయనకు భారీ నజరానా కూడా ప్రకటించారు సీఎం. ఇక రూ. 4 కోట్ల నగదు, క్లాస్ 1 ఉద్యోగంతో ఇస్తామని తెలిపారు. ఇది కాక ఇంటి స్థలంతో పాటు రవి […]
టోక్యో ఒలంపిక్స్లో భాగంగా బరిలోకి దిగింది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు. నేడు జరిగిన సెమీస్లో భాగంగా ఒటమిని చవి చూసింది సింధు. ప్రపంచ నంబర్ వన్ షట్లర్ తైపీ క్రీడాకారిణి అయిన తై యి జుంగ్ చేతిలో ఓటమిని చవి చూసింది. దీంతో 18-21-12-21 స్కోర్ తేడాతో సింధు ఓడిపోయింది. మొదట్లో షట్లర్ తై యి జుంగ్ కు గట్టి పోటీనిచ్చి తన సత్తాను చూపించింది. దీంతో సింధు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. రెండు […]
టోక్యో ఒలంపిక్స్ లను ఈ సారి జపాన్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న దేశాల ఆటగాళ్లు పసిడి వేటలో పడ్డారు. భారత్ నుంచి ఇప్పటికే వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మిరా బాయి చానుకి సిల్వర్ పతాకాన్ని అందించగా రెజ్లింగ్ విభాగంలో ప్రియ మలిక్ పసిడి పతకం అందుకుని దేశ కీర్తి ప్రతిష్టను రెపరెపలాడించారు. ఇక ఈ సారి ఒలంపిక్స్ గేమ్స్ లో పసిడి పతకాన్ని గెలిచి రికార్డు క్రియేట్ చేసింది 13 ఏళ్ల జపాన్ […]
టోక్యో ఒలంపిక్స్లో భాగంగా భారత షట్లర్ పీవీ సింధు శుభారంభం కొనసాగించారు. గ్రూప్-జే తోలి మ్యాచ్ లో ఇజ్రాయెల్ కు చెందిన పోలి కార్పోవాపై సింధు విజయం సాధించారు. 21-7, 21-10 తేడాతో పీవీ సింధు విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఇక మెల్ల మెల్లగా భారత అథ్లెటిక్స్ తమ విజయాలను నమోదు చేసుకుంటు ముందుకు వెళ్తున్నారు. ఇక ఇందులో భాగంగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుబాకర్, యశస్వినికి నిరాశ ఎదురైంది. ఇక నిన్న […]
టోక్యో ఒలింపిక్స్ లో భాగంగా తొలి పతాకం భారత్ దరి చేరింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరా బాయి చానుకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఇక 49 కేజీల విభాగంలో భాగంగా బాయి చాను రజత పతాకాన్ని సాధించి బోణి కొట్టింది. స్నాచ్ లో 87 కిలోలు ఎత్తిన చాను క్లిన్ అండ్ జర్క్ లో 115 ఎత్తింది. దీంతో పాటు 202 కేజీల బరువును ఎత్తి రజత పతాకాన్ని ఇండియాకు అందించి మీరా బాయి […]