తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాలు గడపాలని కొంతమంది కేటుగాళ్లు రక రకాల పద్దతుల్లో దొంగతనాలు.. మోసాలు చేస్తున్నారు. దారుణమైన విషయం ఏంటంటే.. భక్తితో కొలిచే దేవుళ్ల నగలు కూడా దోచుకువెళ్తున్నారు.
ఇటీవల ఈజీ మనీ కోసొం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ చోరీలు జరుగుతూనే ఉన్నాయి.
హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఖరీదైన ఆ వస్తువులు కనిపించకుండా పోయాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఏం జరిగింది?
దొంగలు బీభత్సం సృష్టించారు. ఎవరూ లేని సమయం చూసి ఒకేసారి పదిహేను ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. బంగారు, వెండి వంటి ఆభరణాలతో పాటు నగదు, విలువైన వస్తువులు కూడా దోచుకెళ్లారు.
కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన పని మనిషి ఈశ్వరి విచారణలో వెల్లడించిన విషయాలు చూస్తే మతిపోతోంది. తాను అసలు దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ చెప్పుకొచ్చింది.