ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో అనగా ఈ నెల 7 న ఈ ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తలబడనున్నాయి. అయితే ఇప్పుడు అభిమానులకి ఒక విషయంలో ఊరట కలిగించనున్నారు. ఈ ఫైనల్ ని క్రికెట్ లవర్స్ ఫ్రీగా చూసే అవకాశం కలిపించారు.
ఆస్ట్రేలియాతో.. భారత్ ఆడబోయే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం అభిమానులతో పాటుగా క్రికెట్ నిపుణులు, దిగ్గజాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జూన్ 7 న లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమివ్వనుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించే అవకాశముంది. ఒకవేళ అలా జరిగితే ఈ మ్యాచులో విన్నర్ ఎవరనే సందేహం నెలకొంది.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్కు ముందు ఒక విషయంలో ఆస్ట్రేలియా టీమ్ తెగ భయపడుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంటే కంగారూ శిబిరం వణుకుతోంది. కారణం ఏంటంటే..!
రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో తనని తొక్కేయాలని చూశారని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?
ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా సెలెక్షన్ గురించి మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమైన ఒక ప్లేయర్ను జట్టులోకి తీసుకోకుండా భారత సెలెక్టర్లు తప్పు చేశారని అతడు అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ దెబ్బకు టీమిండియా అభిమానుల్లో కొత్త భయాలు మొదలయ్యాయి. ఫైనల్ మ్యాచ్ సీన్ రిపీటైతే ప్రతిష్టాత్మక రెండు టోర్నీలు జరగడం అనుమానమేనని వాళ్లు ఆందోళన చెందుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడంతో ఆ జట్టు అభిమానులే కాదు.. మొత్తం టీమిండియా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతున్నారు. దీనికి ఓ కారణం ఉంది. సీఎస్కే సెంటిమెంట్ భారత జట్టుకు కలిసొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ సెంటిమెంట్ ఏంటంటే..
భారత యువ ఆటగాడు పృథ్వీ షాపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్-2023లో ఘోరంగా ఫెయిల్ అవ్వడం, మరోవైపు సహచర ప్లేయర్ శుబ్మన్ గిల్ నీళ్లు తాగినంత సులువుగా సెంచరీలు బాదుతుండటంతో అందరూ పృథ్వీ షాను టార్గెట్ చేస్తున్నారు.
ఐపీఎల్ పదహారో సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడుతున్నాడు. దీంతో అతడికి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే ఛాన్స్ దక్కింది. కానీ అతడు ఆ మ్యాచ్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. గైక్వాడ్ ప్లేసులో ఒక యంగ్ బ్యాటర్కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారని సమాచారం.