గతే ఏడాది దేశ వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎన్నో పురాతన కట్టడాలు.. వంతెనలు కూలిపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణా వ్యవస్థ అస్థవ్యస్థమవుతుంది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు.. ఈ నేపథ్యంలో అధికారులు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తుంటారు.