వరల్డ్ క్రికెట్ లో ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాయాదిదేశాల పోరు అంటే స్టేడియాలకు పోటెత్తుతారు అభిమానులు. ఇక మ్యాచ్ కు ముందు పాక్ ఆటగాళ్లు తమ నోటి దురుసును వెల్లగక్కుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు పాక్ తో మ్యాచ్ లేనప్పటికీ పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టీమిండియాపై చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. ఇండియాను 2021 టీ20 వరల్డ్ కప్ లో 10 వికెట్ల తేడాతో ఓడించినప్పటి నుంచి […]
ఇటీవల జరిగిన టీ-20 ప్రపంచకప్ సమరంలో 12 దేశాలు పాల్గొన్నాయి. వీటిల్లో బలమైన జట్లు అనుకున్న భారత్, సౌతాఫ్రికా జట్లు గ్రూప్ దశలోని ఇంటి బాటా పట్టాయి. భారత్ జట్టు పాక్ మీద ఓడిపోయింది. దీనిని భారతీయులు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి సమాయంలో గ్రూప్ దశ నుంచి కూడా నిష్క్రమించడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరితో పాటు ఓ క్రికెట్ అభిమానికిగా…టీ20 ప్రపంచకప్ లో భారత్ జట్టు ప్రదర్శనపై భారత్ క్రికెట్ మాజీ […]
స్పోర్ట్స్ డెస్క్- ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే క్రికెట్ అభిమానులకు మళ్లీ పండగ వచ్చేసింది. టీ20 వరల్డ్ కప్ 2021 అక్టోబర్ 17 నుంచి ప్రారంభం అయ్యింది. అయితే ఈ మెగా టోర్నీకి సంబందించి ముందు నుంచి వివాదాలు చెలరేగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పాకిస్తాన్ అని చెప్పవచ్చు. అసలు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉంది. కానీ, భారత్ లో కరోనాసంక్షోభం కారణంగా వేదికను మార్చేందుకు ఐసీసీ అనుమతించింది. దీంతో యూఏఈ, […]
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ను టీమిండియా కోచ్ రవిశాస్త్రి సహా భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, శార్దూల్ ఠాకూర్లు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ బ్యాటింగ్ చూస్తూ కనిపించడం వైరల్గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. సోమవారం ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్కు ముందు అదే మైదానంలో పాకిస్తాన్-వెస్ట్ ఇండీస్ వార్మప్ మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఇంగ్లండ్, భారత్ ఆటగాళ్లు పాక్-విండిస్ మ్యాచ్ను తిలకించారు. కాగా టీ20 వరల్డ్కప్ లో భాగంగా […]
టీ20 వరల్డ్కప్లో ఈ నెల 24 ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టేడియంలో కొన్ని వేల మంది ఈ మ్యాచ్ మజాను ఆస్వాదిస్తే.. కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతారు. కాగా ఇప్పుడు క్రికెట్ సంబరాన్ని సినిమా థియేటర్లలో కూడా ఎంజాయ్ చేయవచ్చు. టీమిండియా వరల్డ్లో ఆడే ప్రతి మ్యాచ్ను ఐనొక్స్, పీవీఆర్ మల్లీప్లెక్స్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు […]
టీ20 వరల్డ్ కప్ హడావుడు మొదలైపోయింది. జరిగింది ప్రాక్టీస్ మ్యాచ్ అయినా కూడా టీమిండియా కసిగా ఆడింది. అభిమానులు కూడా మ్యాచ్ను సీరియస్గానే తీసుకున్నారు. అభిమానులను నిరాశపర్చకుండా టీమిండియా కూడా మ్యాచ్లో అదరగొట్టింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, కేఎల్ అదరగొట్టడంతో భారత్ 189 పరుగుల విజయ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. […]
స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్గా ఉండేందుకు భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ విముఖత చూపారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుండగా, ఈ మెగా టోర్నీతో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపధ్యంలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక లాంఛనమే అనిపిస్తోంది. ప్రస్తుతం […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు అనే విధంగా మ్యాచ్లు జరుగుతున్నాయి. తొలి రోజు బంగ్లాదేశ్ను ఓడించి స్కాట్లాండ్ గట్టి షాకే ఇచ్చింది. మరోవైపు ఒమన్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మ్యాచ్ గెలిచేసింది. రెండోరోజు కూడా మంచి ఉత్కంఠభరితంగా మ్యాచ్లు సాగుతున్నాయి. నెదర్ల్యాండ్స్- ఐర్లాండ్ మ్యాచ్లో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఒక్క ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఐర్లాండ్ బౌలర్ రికార్డు సృష్టించాడు. ఇదీ చదవండి: లోబో సీక్రెట్ […]
టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా ఆదివారం పీఎన్జీ, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒమన్ భారీ విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పీఎన్జీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఒమన్ సాధించిన ఈ విక్టరీలో కీ రోల్ ప్లే చేసింది మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. కేవలం 42 బంతుల్లో 73 పరుగులతో 130 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ముగించాడు ఒమన్ ఆటగాడు జితేందర్ సింగ్. పంజాబ్లోని లుథియానాకు చెందిన […]
గ్రూప్-ఏ, బీ లలో జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లతో టీ20 వరల్డ్కప్ సమరం ప్రారంభం అయింది. అసలు పోరు 23 నుంచి ప్రధాన జట్ల మధ్య జరగనుంది. కాగా ఈ వరల్డ్కప్ను టీమిండియా కచ్చితంగా గెలిచితీరాలని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్రైనా అన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోసమైనా ఈ సారి కప్ సాధించాలని జట్టు ఆటగాళ్లను కోరాడు. అందుకు కారణం కెప్టెన్గా కోహ్లీ ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేదు. ధోని […]