టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు హీరో "నిఖిల్". ఎప్పుడూ ఒక ఫ్రెష్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చే నిఖిల్.. తాజాగా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక దాగి ఉన్నరహస్యాలను చెప్పడానికి హీరో నిఖిల్ "స్పై" అనే సినిమాతో వస్తున్నాడు.