టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభం అయినప్పటికీ.. అసలు సంగ్రామం ఇంకా మెుదలు కాలేదనే చెప్పాలి. మరికొన్ని గంటల్లో అసలు యుద్ధం ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 23 న మెల్ బోర్న్ వేదికగా టీమిండియా-పాకిస్థాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ క్రమంలోనే రెండు జట్లు తీవ్రంగా నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ నెట్స్ లో కఠోర శ్రమ చేస్తున్నాడు. గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తూ.. ఎప్పుడూ నెట్స్ లోనే […]
తెలంగాణ సర్కార్ పై మరోసారి హై కోర్టు సీరియస్ అయింది. వినాయకనిమజ్జనం ఆంక్షలపై తీర్పును తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ సీపీపై కూడ ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణకు పది నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీ పై అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరికే లేదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు […]
లాక్డౌన్ కారణంగా దాదాపుగా అన్ని రంగాలూ ప్రభావితం అవుతున్నాయి. కరోనా ఉద్ధృతితో యావత్ ప్రపంచమే స్తంభించిపోయింది. ప్రస్తుతం మన దేశం అత్యంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసిందనడంలో అతిశయోక్తి లేదు. కొవిడ్ దెబ్బకు దాదాపు అన్ని రంగాలు కుదేలు అయిన పరిస్థితి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు అమలు చేస్తోన్న లాక్డౌన్తో ప్రధానంగా చిరువ్యాపారులు చితికిపోతున్నారు. ఆదాయ వనరుగా ఎంచుకున్న వృత్తి కొనసాగే పరిస్థితి లేకపోవడంతో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. ఇక సినిమా […]
వెండి తెరపై విలన్గా సోనూ చాలా మందికి తెలుసు. కానీ ఆయనను ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ‘హీరో’ అంటూ పొగుడుతున్నారు. వెనుక ముందు ఏం ఆలోచించకుండా సాయం చేస్తున్న సోనూ సూద్ ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న సాయం నుంచి సాధ్యం కాదు అన్నుకున్న సాయం కావాలన్నా అందరి చూపూ సోనూ సూద్ వైపే ఉంటోంది. సెలబ్రిటీలు సైతం సాయం కోసం సోనూను ఆశ్రయిస్తున్నారు అంటే పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవచ్చు. […]
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. కరోనా పరీక్షలు తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారణ నోటీసులు ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. పాతబస్తీలో నిబంధనలు పాటించడం లేదన్న హైకోర్టు.. లాక్డౌన్ విధిస్తారా? లేదంటే నిబంధనలు కఠినతరం చేస్తారా? అని ప్రశ్నించింది. మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉందని కోర్టుకు ఏజీ తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం లాక్డౌన్, కర్ఫ్యూపై వివరాలు సమర్పిస్తామన్నారు. లాక్డౌన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్డౌన్పై సాయంత్రానికి […]