మన దేశం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు నిలయం అని చెప్పవచ్చు. చాలా ఆలయాల్లో ఏడాది పొడవున భక్తులు దర్శనం ఉంటుంది. కానీ కొన్నిఆలయాల్లో మాత్రం సంవత్సరంలో కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అలాంటి ఎన్నో ఆలయాల్లో సంగమేశ్వర ఆలయం ఒకటి. నంద్యాల జిల్లాలోని శ్రీ సంగమేశ్వర ఆలయం ఏడాది కాలంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే ఈ ఆలయం నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇవ్వడానికి […]