ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్యాష్ యాప్ కి కూడా ఎంతో మంది యూజర్లు ఉన్నారు. ఈ రెండింటికి సంబంధించిన టెక్ దిగ్గజం బాబ్ లీ దారుణంగా హత్య చేయబడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు బాబ్ లీపై కత్తులతో దాడికి దిగారు.