ఆడ పిల్ల పుట్టిందనగానే సంబరపడిపోయే తల్లిదండ్రులు.. ఆమెను కంటికి రెప్పలా కాపు కాచి, పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్దులు నేర్పుతారు. ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెట్టేందుకు తాపత్రయపడుతుంటారు. పెళ్లి సంబంధాలు చూడటం దగ్గర నుండి ఆమె అత్తారింటి
ఈ సృష్టికి మూలం తల్లి. అమ్మ లేకుండా మానవ జాతి మనుగడ సాగించడం ప్రశ్నార్థకమే. పిల్లలు తొలి పలుకులు, మాటలు, నడకలు నేర్చుకునేది అమ్మ దగ్గరే. తొలి గురువు, దైవం కూడా మాతృమూర్తినే. తాను మరణిస్తానని తెలిసినా.. మరో జీవం పోసేందుకు సిద్ధమౌతుంది.
ఫుట్ బోర్డు ప్రయాణం ఎంత ప్రమాదకరమే చాటి చెప్పే ప్రత్యక్ష ఘటన ఇది. బస్ కిక్కిరిసి ఉండటంతో యువతి ఫుట్ బోర్డు ప్రయాణం చేయగా, అదే తన ప్రాణాలు తీసింది.
మనం ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తుంటాము. అలానే చాలా మంది కోరికలు కోరుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఈ మొక్కులు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. కానీ తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు మాత్రం అమ్మవారికి వింత మొక్కు చెల్లించాడు. అతడి మొక్కు చూసిన జనం.. ఇదేం మొక్కు సామీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. అయితే ఈ గిల్లికజ్జాలు హద్దు మీరనంత వరకే. పడుతుందీ కదా అని భార్యను ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం, కొట్టడం, వేధించడం చేస్తే సహించలేదు. భర్త వేధింపుల్ని ఏ భార్య కూడా భరించలేదు. చివరకు ప్రాణం తీయడమో, తీసుకోవడమో చేస్తోంది. తాజాగా తమిళనాడులో ఓ మహిళ ఏం చేసిందంటే
గుండె పోటుతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన యజమాని ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు. కానీ, ఆయన అక్కడే ఉన్నారని భావించిన ఓ శునకం మూడు నెలలుగా నిరీక్షిస్తుంది. తన యజమాని కోసం ఆ కుక్క అలా కళ్లు కాయలు కాసేలు ఎదురు చూస్తున్న ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
అతనంటే ఆ అమ్మాయికి ఎంతో ఇష్టం, ఆ అమ్మాయి అంటే కూడా అతడికి చాలా ఇష్టం. ఇద్దరూ గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రేమికులు కలుసుకోక చాలా రోజులు అవుతుంది. బయట ఎక్కడైనా కలుసుకుందామనుకున్నారు. కానీ, వీలు పడలేదు. దీంతో ఇలా కాదని భావించిన ప్రియుడు.. ఇటీవల ఏకంగా ప్రియురాలి ఇంటికి చేరుకుని టెర్రస్ పైకి వెళ్లాడు. ఇక ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. ప్రియురాలి తల్లి సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ […]
తమిళనాడులో భారీ ప్రమాదం తప్పింది. కోయంబత్తూరు నుండి బెంగళూరుకు వెళ్తున్నఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి 1 గంటకు సేలం జిల్లా మెట్టూరు వద్దకు రాగానే బస్సు ముందు భాగం నుండి మంటలు చెలరేగడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును నిలిపివేసి.. ప్రయాణీకులను అలర్ట్ చేశారు. ఆ సమయంలో మొత్తం బస్సులో 44 మంది ప్రయాణీకులున్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. బస్సు దిగే ప్రయత్నంలో తోపులాట జరిగింది. […]
ఆమెకు ఈ మధ్యకాలంలోనే వివాహం జరిగింది. పెళ్లైన కొంత పాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. ఇలా వీరి జీవితం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే ఉన్నట్టుండి ఆ మహిళ భర్త మరణించాడు. ఇక భర్త చనిపోవడంతో ఆ మహిళ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అలా కొన్ని రోజులు ఆ మహిళ భర్తలేని జీవితాన్ని గడుపుతూ ఉంది. ఈ క్రమంలోనే ఓ గుర్తు తెలియని వాట్సాప్ నుంచి ఆమె ఫోన్ కు కొన్ని ఫొటోలు […]
యువరాజ్ (35), పాన్ విళి (30) దంపతులు. తమిళనాడులోని సేలంకు చెందిన ఈ భార్యాభర్తలకు చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంతకాలానికి వీరికి నితీషా (7), అక్షర (5) కూతుళ్లు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటు ఈ దంపతులు జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చారు. ఇక భర్త స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇలా ఎంతో అనందంగా సాగుతున్న సంసారంలో మూడేళ్ల కిందట పెద్ద కూతురు నితీషా షుగర్ బారిన పడింది. […]