భారత క్రికెట్లో కెప్టెన్ గా ధోని స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. 2004 డిసెంబర్ లో తొలిసారి టీమిండియా తరపున ఆడిన ధోని.. 2007 లోనే కెప్టెన్ అయ్యాడు. అయితే దీనికి కారణమేంటి అని పరిశీలిస్తే.. నేనే అంటున్నాడు మాజీ భారత కోచ్.
గతేడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ దారుణమైన ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచింది. నాలుగుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేత అయిన చెన్నై జట్టు ఈరకమైన పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశకు గురయ్యారు. కానీ ఈ ఏడాది చెన్నై జట్టు చెలరేగుతోంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో కోహ్లీ బ్యాటింగ్ కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. మాజీ కెప్టెన్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తిరస్కరించడం, నవీన్ ఉల్ హక్ తో గొడవ, గంభీర్ తో వివాదం లాంటివి కోహ్లీకి కాస్త చెడ్డ పేరునే తీసుకొచ్చాయని చెప్పాలి.తప్పు ఎవరిది అనే సంగతి పక్కన పెడితే ఒక సీనియర్ గా హుందాగా నడుచుకోవాల్సిన బాధ్యత కోహ్లీకి ఎంతైనా ఉంది. ఇదే విషయమై మాట్లాడుతూ భారత మాజీ కోచ్ కోహ్లీకి ఒక కీలక సలహా ఇచ్చాడు.
ఐపీఎల్ పదహారో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి అంచె ముగియడం, కొన్ని మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండటంతో ప్లేఆఫ్స్కు ఏ జట్లు క్వాలిఫై అవుతాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
మాజీ కోచ్ రవి శాస్త్రీ, కోహ్లీ మధ్య అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ కోచ్, కెప్టెన్ గా ఉన్నంత కాలం భారత్ అనేక చారిత్రాత్మక విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నెంబర్ వన్ గా నిలిచింది. దీంతో విరాట్ మీద ఉన్న అభిమానంతో రవి శాస్త్రీ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు. "ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో"లో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ?
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అనుకుంటే 100 టెస్టులు ఆడేవాడని రవిశాస్త్రి అన్నాడు. ఒకే ఒక కారణం వల్ల అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన తెలిపాడు.
Ravi Shastri, Sourav Ganguly: ఇప్పటికే సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదంతో సతమతమవుతున్న క్రికెట్ అభిమానులకు రవిశాస్త్రి వ్యాఖ్యలు మరింత చిరాకు తెప్పించేలా ఉన్నాయి. అసందర్భంగా రవిశాస్త్రి.. గంగూలీ విషయంలో పిచ్చివాగుడు వాగాడు.
వన్డే వరల్డ్కప్కు సమయం దగ్గరపడుతోంది. అయితే మిగిలిన జట్ల పరిస్థితి ఎలా ఉన్నా భారత టీమ్ను మాత్రం గాయాల సమస్య ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఇంతకీ ఆయనేం అన్నాడంటే..!
ఆసిస్ తో జరిగిన మూడో టెస్ట్ లో భారత్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. దాంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీమిండియా ఓటమికి 'అతి విశ్వాసమే' కారణం అన్న రవిశాస్త్రి వ్యాఖ్యలపై కాస్త ఘాటుగానే స్పందించాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ.
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర కామెంట్లు చేశారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరి రెండు టెస్టులకు వైస్ ఎవరో చెప్పకుండా.. కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్సీని తప్పిండచంపై స్పందిస్తూ.. ఆయన పలు విషయాలను వెల్లడించారు.