రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు మంచి రోజులు రాబోతున్నాయి. చాలీచాలని కమీషన్లు, వేతనాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి అవకాశాలను పెంచే విధంగా పౌరసరఫరాల శాఖ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం రేషన్ షాపులను త్వరలోనే మినీ బ్యాంకులగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం అందించే రేషన్ తో మూడు పూటలా తిండి తినగలుగుతున్నారడంలో అతిశయోక్తి లేదు. పేద వర్గాలకు రేషన్ కార్డు ఎంతో ముఖ్యం అనే చెప్పాలి. రేషన్ కార్డు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందడం కోసం రేషన్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. కరోనా కష్టకాలంలో రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు […]
ప్రపంచంలో నేటికి కూడా ఆకలితో అల్లాడుతున్న దేశాల జాబితాలో ఇండియా ముందు వరుసలో ఉంటుంది. మన దగ్గర ఒకవైపు ధనవంతులు.. ఆహారాన్ని వృథా చేస్తుంటే.. మరోవైపు పట్టెడు మెతుకుల కోసం పొట్ట చేతపట్టకుని ఆశగా చూసే అభాగ్యులు ఎందరో ఉన్నారు. ఇక పేదల కడుపు నింపడం కోసం ప్రభుత్వం వారికి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తుంటుంది. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు అంటే […]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పర్యటనలో రెండో రోజులో భాగంగా శుక్రవారం నిర్మలా సీతారామన్ కామారెడ్డి జిల్లా బీర్కూరులో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఓ రేషన్ షాపును సందర్శించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిట్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సదరు కలెక్టర్ మీద సీరియస్ అయ్యారు నిర్మలా సీతారామన్. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న […]
ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ నుంచి వచ్చే బియ్యం ఇతర వస్తువులు పేదలకు చేరడంలో కీలక పాత్ర పోషించేది రేషన్ దుకాణాలు. ఈ మధ్య కాలంలో వీటి పరిస్థితి ప్రశ్నర్థకంగా మారింది. కనీసం నిర్వహణ ఖర్చులకు రాకా రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ దుకాణాలను లాభసాటి కేంద్రాలుగా తీర్చిదిద్దిడానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మినీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ఇంటర్నెట్ కేఫ్, సిటిజన్ […]
న్యూ ఢిల్లీ- నరేంద్ర మోదీ సర్కార్ పేద, సామాన్య ప్రజలకు మరిన్ని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రేషన్ షాపుల ద్వార నిత్యావసర వస్తువులను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లను సైతం రేషన్ షాపుల ద్వార సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా రేషన్ షాపుల వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు ఎల్పీజీ […]