వరంగల్ క్రైం- హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన మానవ మృగం రాజు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ సమీపంలోని రైవ్లే ట్రాక్ పై రాజు మృత దేహాన్ని గుర్తించారు. దీంతో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారించారు. కానీ రాజును పోలీసులే చిత్రహింసలకు గురిచేసి, పోలీసులే చంపేశారని అతడి తల్లి, భార్యతో సహా బంధువులు ఆరోపిస్తున్నారు. ఐతే […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్య ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. అది రాజు శవమే అని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాజు ఆత్మహత్యపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టపాసులు కాల్చుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఉత్కంఠరేపిన ఈ ఘటన ఒక ముగింపునకు చేరుకుంది. ఇప్పుడు నిందితుడు రాజుకు సంబంధించిన ప్రతి […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్య ఘటన అందరి హృదయాలను కలచివేసింది. ఎలాంటి సంబంధంలేని సామాన్యులు సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసనలు, డిమాండ్లు చేశారు. దాదాపు వారం ఉత్కంఠ తర్వాత నిందితుడి శవం పట్టాలపై లభించింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త సమాన్యలకు ఆనందాన్నిచ్చింది. అలాంటి కిరాతకుడికి ఇలానే జరగాలి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘అభం […]
దాదాపు వారం రోజులపాటు తెలంగాణ సహా యావత్ దేశాన్ని అట్టుడికించిన సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటన ఓ ముగింపునకు వచ్చింది. నిందితుడు రాజు స్టేషన్ఘన్పూర్ వద్ద రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా నిందితుడు రాజుగా పోలీసులు గుర్తించారు. రాజు మరణించాడని తెలిసి అందరూ హమ్మయ్యా బాగా అయ్యింది అని భావిస్తున్నారు. ఇక్కడ కొందరి నోట వినిపిస్తున్న మరో ప్రశ్న అసలు ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగిందా? […]
సైదబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం నిందితుడు రాజు మరణించాడు. స్టేషన్ఘన్పూర్ రైలు పట్టాలపై రాజు మృతదేహం లభించింది. చేతిపై ఉన్న పచ్చబొట్టుల ఆధారంగా అతడ్ని రాజుగా పోలీసులు నిర్ధారించారు. అందరూ ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఇందులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. రాజు అసలు ఆత్మహత్య చేసుకోలేదు. ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడని అక్కడి రైల్వే సిబ్బంది తెలియజేస్తున్నారు. జనగామ జిల్లాకు చెందిన నిందితుడు రాజు స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రాజు అటుగా వెళ్తుండగా […]
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచారం ఘటనలో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం పోలీసులకు లభించింది. చేతిపై ఉన్న ‘మౌనిక’ అనే పచ్చబొట్టు సాయంతో పోలీసులు నిందితుడు రాజుగా నిర్ధారించారు. దాదాపు వారంరోజులపాటు పోలీసులకు కునుకు లేకుండా చేసిన రాజు మృతదేహంగా లభించడంతో ఇటు పబ్లిక్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ప్రశ్న మీద సమాధానాల కోసం పోలీసులు దృష్టి సారించారు. […]
హైదరాబాద్ క్రైం- తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన పోలీసులకు సవాలుగా మారింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. హైదరాబాద్ సహా […]