నల్లమల అడవిలో 25 ఏళ్ల యువతి అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. అందునా.. కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్న యువతి ఆ తర్వాత కాసేపటికే కనపడకుండా పోయింది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.
అవసరాలకు తెచ్చుకుంటున్న వస్తువులు ప్రాణాలు తీస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు, వస్తువులు పేలుతున్న ఘటనలు చూశాం. వస్తువుల తయారీలో నాణ్యతా లోపమే, లేదా షార్ట్ సర్య్కూట్ వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయో తెలియడం లేదు. తాజాగా కర్ణాటకలో ఓ వస్తువు ముగ్గురు ప్రాణాలను తీసింది.
సోమవారం రాత్రి ఓ మహిళ ఇంట్లో ఏసీ ఆన్ చేసి తన ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రపోయింది. దీంతో ఆ ఏసీ ఒక్కసారిగా పేలింది. మంటల్లో ఆ మహిళతో పాటు ఇద్దరు పిల్లలు సజీవదహనమయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
సాధారణంగా కొంతమందికి విచిత్రమైన అలవాట్లు ఉంటాయి. కొంతమందికి మట్టి తినడం, సుద్దముక్కలు తినడం అలవాటైతే.. మరికొంత మందికి ఏకంగా ఇనుప ముక్కలు తినే అలావాటు కూడా ఉంటుంది. ఇటీవల దేశంలో పలు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.. ఓ వ్యక్తి కడుపులో ఇనుప మేకులు, నాణాలు లాంటి వస్తువులు చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఇలాంటి ఓ విచిత్ర ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఒక వృద్దుడు కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చాడు.. అతనికి ఎక్స్ రే […]