ఇటీవల కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్ని ఘోరాలైనా చేయడానికి సిద్దపడుతున్నారు. ముఖ్యంగా హైటెక్ వ్యభిచారం తో విటులకు అమ్మాయిలను ఎరవేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో కొంతమంది క్లబ్ యజమానులు అర్థరాత్రి సమయం దాటిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారని ఎన్నో ఆరోపనలు వస్తున్నాయి. పోలీసులు రైడ్ చేసి కేసులు పెడుతున్నా వీరిలో మార్పు రావడం లేదు. బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్పై పోలీసులు ఫుడింగ్ మింగ్ పబ్ సమయం దాటిన తర్వాత కూడా పబ్ ని కొనసాగిస్తున్నారన్న విషయం తెలుసుకొని రైడ్ చేసి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నాన్నారు. ఈ దాడిలో పలువురు కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నట్లు […]