సమాజంలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని రెండు రోజుల్లోనే ప్రేమ పుట్టడం.. ఆ తర్వాత శారీరకంగా దగ్గర అవ్వడం.. ఆ తర్వాత విడిపోవడం చేస్తున్నారు.
ఈ మద్య కొంతమంది డబ్బు కోసం హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేస్తూ నిర్వాహకులను, విటులను అరెస్ట్ చేస్తున్నారు.
దేశంలో పలు చోట్లు వరుసగా మహిళలపై అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. కామాంధులు చిన్న పిల్లల నుంచి వృద్దు మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు.. కొన్నిచోట్ల తమను ప్రేమించలేదనే అక్కసుతో దారుణ హత్యలకు పాల్పపడుతున్నారు.
ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు అనేక అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఇందుకోసం దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ వ్యాపారం లాంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఆ సమయంలో ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా లెక్కచేయడం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధికార పక్షంపై ప్రతిపక్షలు మాటల యుద్దానికి దిగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే.. చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
భారత దేశంలో ఇటీవల మహిళపై కామాంధుల అత్యాచారాలు రోజు రోజు కీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రతినిత్యం ఎక్కడో అక్కడ చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవరినీ వదలడం లేదు. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ప్రతినిత్యం ఈ ఘోరాలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఈ మద్య కొంత మంది ప్రేమికులు పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై ముద్దులతో రెచ్చిపోతున్నారు. పోలీసులు తగిన గుణపాఠం చెప్పినా ఎక్కడో అక్కడ మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లో నడిరోడ్డుపై బైక్ పై ఓ జంట రెచ్చిపోయారు. చుట్టుపక్కల వాహనదారులు చూస్తున్నారన్న జ్ఞానం కూడా లేకుండా రొమాన్స్ లో మునిగిపోయారు. బైక్ వెనుక నుంచి వస్తున్న మరో వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ […]