పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాల జైలు నుంచి శనివారం విడుదల అయ్యాడు. 10 నెలలు జైలు శిక్ష అనుభవించిన సిద్దూ జైలు నుంచి విడుదల అవుతున్నాడు అని తెలియగానే అక్కడికి అధిక సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడానికి అభిమానులు వచ్చారు.