కొందరు వ్యక్తులను మృగాలు అని కూడా అనలేం. ఎందుకంటే వాళ్లని చూసి ఆ మృగాలు కూాడా సిగ్గు పడతాయోమే? ఆడవాళ్ల మీద మాత్రమే కాదు.. అభంశుభం తెలియని అమ్మాయిలు, చిన్నారులపై కూడా ఎక్కడోచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణగా మరో ఘటన వెలుగు చూసింది.
నేటికాలంలో చాలామంది యువతలో ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి కొరవడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయ పడిపోతున్నారు. తాము జీవితంలో ఇంకేమి సాధించలేమని తీవ్ర నిరాశలకు లోనవుతున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్ అయినా, ఉద్యోగం రాకపోయినా, పెళ్లికాక పోయినా తీవ్ర మానసిక వేదనకు గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.
ప్రతి యువతి తన పెళ్లి తరువాత ఉండబోయే జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. కాబోయే భర్తతో ఎంతో సంతోషంగా జీవించాలని అమ్మాయిలు భావిస్తారు. అయితే కొందరు మాత్రం తమ ఆశలకు పూర్తి విభిన్నంగా అత్తింట్లో నరకయాతన అనుభవిస్తుంటారు. ఓ యువతి కూడా ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టి.. వారి వేధింపులకు బలైంది. ముఖ్యంగా భర్త పెట్టే కొన్ని వేధింపులను భరించలేక దారుణ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల భారత దేశంలో పలు చోట్ల భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి. ఈ నెల 9న నేపాల్ లో వచ్చిన భూకంపం ఢిల్లీ, ఉత్తరాఖాండ్ మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇదే నెలలో వరుసగా ఉత్తరాదిన భూకంపాలు సంబవించాయి. ఢీల్లీలో అయితే 5 సెకండ్ల పాటు భూమి కంపించింది.. అలాగే పంజాబ్ లోని అమృత్ సర్ ప్రాంతంలో సోమవారం భూమి కంపించింది.. రిక్టర్ స్కేల్ పై 4.1 గా నమోదు అయ్యింది. ఇలా వరుస భూకంపాలతో జనాలు […]