ఏపీలో దారుణం చోటు చేసుకుంది. వీరయ్య అనే వ్యక్తి తన కుమారుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తలను వేరు చేసి సంచిలో వేసుకుని ఊరంతా తిరిగాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.