క్రికెట్ హిస్టరీలో ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లు జరిగాయి.. జరుగుతూనే ఉంటాయి. కానీ, అన్నీ ప్రేక్షకుల హృదాయలను హత్తుకోవు, ఎప్పటికీ గుర్తిండిపోవు. కానీ, కొన్ని సిరీస్ లు మాత్రం క్రికెట్ అభిమానుల జ్ఞాపకాల్లో పదిలంగా ఉంటాయి. ఆ కోవకు చెందిందే 2020-21 ఆస్ట్రేలియా– ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఈ చారిత్రాత్మక సిరీస్ లో భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విజయం వెనుక ఎన్నో భావోద్వేగ సంఘటనలు ఉన్నాయి. […]