ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయ్స్ ఉంటున్నారు. ఇలా ఇద్దరు ఉద్యోగులై ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తెలిపింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైనపుడు వారి పిల్లలను చూసుకునేందుకు వెసులుబాటును కేంద్రం కల్పించింది.
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అతివేగం, నిర్లక్ష్యమే. అతివేగంతో డ్రైవర్లు వాహనాలతో దూసుకెళ్లి ప్రమాదాల భారిన పడతారు. రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది.
దేశవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. పేద ప్రజలకు కనీస అవసరాలను తీర్చే విధంగా పథకాలను అమలు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలో ఉన్న ‘సమృద్ధి ఎక్స్ప్రెస్ హై వే’పై ప్రమాదం నెలకొంది. ఈ ప్రమాదంలో 17 మంది కూలీలు ప్రాణాలుపోయాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. పలు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఎయిర్ పోర్టులో కూడా నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముంబై కోర్టులో ఓ భార్యాభర్తల కేసులో విచిత్రమైన తీర్పు ఇచ్చారు. భర్త .. భార్యకు భరణం చెల్లించడంతోపాటు వారు పెంచుకునే కుక్కలకు కూడా భరణం చెల్లించాలని సంచలన తీర్పు ప్రకటించారు.
ఓ మంత్రి కాన్వాయ్లోని పైలట్ వాహనం అంబులెన్స్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా పడింది. అందులోని ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో
పూర్తి వివరాలు తెలుసుకుందాం..
అకస్మిక తనిఖీల పేరుతో డిప్యూటీ కలెక్టర్ బాలికల వసతి గృహంలోకి వచ్చి.. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఇక నుంచి థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింకులు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులకు ఊరట లభించనుంది. మరి ఎంత మేర ఈ ధరలు తగ్గుతాయంటే?
కేరళలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి బావిలో పడి చిక్కుకుపోయాడు. శనివారం నుండి ఆ కూలీ బావిలోనే ఉండిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.