తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. టీఆర్ఎస్, బీజేపీ హోరా హోరిగా పోరాడిన ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి పై 10, 309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఇక ఈ ఎన్నికల్లో విజయం తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలో ఓటమి […]
మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లతో ఈ ఎన్నికల్లో విజయ భేరీ మోగించారు. బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లు సాధించగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 85,128 ఓట్లు సాధించారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి 3 రౌండ్లలో […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు ఎన్నికల కేంద్రాల వద్ద చేతి వేళ్లకు […]
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుపుతున్నాయి. ఒకవైపు ఏపీలో అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల పోరు కోసం అన్ని ప్రధాన పార్టీలు అక్కడే తిష్టవేశాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ ప్రయత్నాలు మొదలుపెట్టగా, పోలీసులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ కారు కరీంనగర్ బీజేపీ కౌన్సిలర్ భర్తకు చెందినదిగా గుర్తించారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను భారీగా నగదు పంపిణీ చేస్తున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో […]
మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3 ఈ ఉపఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 6 వెలువడనున్నాయి. అక్టోబర్ 7న మునుగోడు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఈ ఉపఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఈ ఉపఎన్నికల్లో […]
తెలుగు రాష్ట్రాలలో ఆయన ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు.. అయినా టాలీవుడ్ కమెడియన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా కెమెరా ముందు కావాల్సినంత కామెడీ పండించగలడు. ఓ పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి కామెడీ పండించగలడు అనగానే మీకు ఆ మహానుభావుడు ఎవరో అర్థమై ఉంటుంది. అతనే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈయన గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినా […]
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయల్లో తండ్రి వారసత్వన్ని పుణికి పుచుకున్నారు. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ(వైఎస్సార్టీపీ) పార్టీని స్థాపించింది. ఈక్రమంలో నిత్యం ప్రజలతో మమేకమై…వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. అధికార పార్టీ తెరాసపై వైఎస్ షర్మిల ఓరేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రమంత కలియతిరుగుతు ఉన్నిక చాటుకుంటున్నారు. తాజాగా ఇటీవల ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల విషయంలో షర్మిల […]
KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలపై తన మాటలతో విరుచుకుపడ్డారు. శనివారం మునుగోడులో జరిగిన ప్రజా దీవెన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు అయింది. కృష్ణా నది నీళ్లలో వాటాల గురించి ట్రిబ్యునల్కు చెప్పమని మోదీని అడిగా. ఆయన పట్టించుకోలేదు. మా నీళ్లలో వాటా ఇవ్వనందుకే.. రేపు మునుగోడుకు వత్తున్నవా? చెప్పు […]