క్రికెట్ లో మిస్టర్ కూల్ అన్న పదానికి చిరునామా మహేంద్ర సింగ్ ధోనీ. భారత మాజీ కెప్టెన్ గా ఎన్నో విజయాలు నమోదు చేశాడు. కపిల్ దేవ్ తర్వాత దేశానికి ప్రపంచ కప్ అందించిన దిగ్గజ ఆటగాడు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 16లో చెన్సై సూపర్ కింగ్స్ కు విజయ తీరాలకు చేర్చి.. కప్ ను అందించాడు. ఇప్పుడు ఆయన చేసిన పనికి...
ఐపీఎల్ లో భాగంగా నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. దీంతో ఒక్క ధోని ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశంలోని క్రికెట్ ప్రేమికులంతా సంబరాల్లో మునిగి తేలిపోయారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా.. ఇప్పుడు ధోని జపం పాకిస్థాన్ లో కూడా వినిపిస్తుంది. మరి ఇంతకీ పాకిస్థాన్ అభిమానులు ఎం చేశారో ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ లో చెన్నై కప్ గెలిచింది. దీంతో ధోనీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్. ధోనీ ఆస్పత్రికి వెళ్లనున్నాడట. ఇంతకీ ఏం జరిగింది?
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సక్సెస్కు అందరూ ధోనీనే కారణమని అనుకుంటారు. ఇది నిజం కూడా. అయితే ధోనీతో పాటు సీఎస్కే సక్సెస్ క్రెడిట్ మరో మాజీ ప్లేయర్కు ఇవ్వాలని అంబటి రాయుడు అంటున్నాడు.
రిటైర్మెంట్పై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ధోని మరో కప్ పట్టుకెళ్లిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ను ఐదోసారి టైటిల్ విన్నర్గా నిలిపాడు. అయితే కప్ గెలిచినా ఒక ప్లేయర్పై మాత్రం ధోని సీరియస్ అయ్యాడు.
ఐపీఎల్ ఫైనల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. అనుకున్నట్లుగానే రికార్డ్ స్థాయిలో 5వ సారి టైటిల్ అందుకుంది. ఎక్కడ చూసిన సందడి వాతావరణం, సంబరాలు మొదలయ్యాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా ధోని తనలోని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
గుజరాత్ టైటాన్స్ జట్టు నిండా స్టార్ ప్లేయర్లు.. చెన్నై సూపర్ కింగ్స్ లో ఏమో చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. అయినాసరే ఫైనల్లో చెన్నైనే కప్ కొట్టి, ఐపీఎల్ లో ఐదోసారి విజేతగా నిలిచింది. అసలు ఇది ఎలా సాధ్యమైందో తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ మరో ఐపీఎల్ కప్ను తమ ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే నాలుగుసార్లు ఈ ట్రోఫీని చేతబట్టిన సీఎస్కే.. ఐదో టైటిల్ను గెలుచుకుంది. గుజరాత్ టైటాన్స్తో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్-2023 ఫైనల్లో సీఎస్కే విజయం సాధించింది.
ప్లేయర్లను ఎంకరేజ్ చేయడంలో ధోని ఎప్పుడూ ముందుంటాడు. వారిని గుర్తించి వారికి రావాల్సిన క్రెడిట్ ఇవ్వడానికి ఆరాటపడుతుంటాడు. నిన్న ఫైనల్ సందర్భంగా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది.