న్యూ ఢిల్లీ- ప్రతి రోజు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మొన్నా మధ్య కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల మేర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ చమురు కంపెనీల రోజు వారి రివ్యూలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి జనం వాహనాలు నడపాలంటేనే వణికిపోతున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో పెట్రోల్, […]