వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. షూటింగ్స్కు బ్రేక్ చెప్పి ఆయన వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు.
మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే సమావేశం ప్రారంభం అయిన తొలిరోజునే అసెంబ్లీ హాల్ లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలల్లో కలిసిపోయి కూర్చుకున్నాడు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది ఎమ్మెల్సీ కవిత నేనా? ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇదే చర్చ. ఈ చర్చపై తాజాగా పూర్తి క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైస్ షర్మిలను మహబూబాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె చేస్తున్న పాదయాత్రకు మహబూబాబాద్లో అనుమతిని రద్దు చేశారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ నెలకొని ఉంది.
దేశ రాజకీయాల్లో పవర్ ఫుల్ మహిళా నేతల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా ఒకరు. ఏదైనా నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మాట్లాడటం ఆమె నైజం. అధికార పార్టీనైనా సరే పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తారు. గత ఏడాది చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా దేశంలో తగ్గిపోతున్న పారిశ్రామికోత్పత్తిపై..కేంద్రంలోని అధికార పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ అవసరమంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సూచించారు. పార్లమెంట్ లో ఈమె చేసే […]
సాధారణంగా రాజకీయ నాయకులపై పదుల సంఖ్యలో పోలీసులు కేసులు నమోదు అవుతుంటాయి. ప్రజల కోసం పోరాడే సమయంలో ధర్నాలు, ర్యాలీలు, బంద్ లు ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులపై ఎక్కువగా కేసులు నమోదు అవుతుంటాయి. ఇక మరికొందరిపై అత్యంత కఠినమైన కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. తాజాగా ఓ ఎంపీ మీద హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జిల్లా కోర్టు తీర్పు ఇస్తూ.. సదరు MPతో పాటుగా మరో ముగ్గురికి పదేళ్ల జైలు శిక్ష […]
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా అంశం అసలు ఉనికిలోనే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్రం.. ప్రత్యేక హోదా అంశం ఉనికిలోనే లేదని వెల్లడించింది. ఇవాళ డిసెంబర్ 12న జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రణాళిక మంత్రి రావ్ […]
ఇప్పటం గ్రామం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నోటీసులు ఇవ్వకుండా ఇళ్ళు కూల్చారని జనసేన అంటుంటే.. అసలు ఇళ్లే కూల్చలేదని వైసీపీ అంటోంది. ఇప్పటికే ఇప్పటం ఇళ్ల కూల్చివేత విషయంలో అబద్ధం చెప్పినందుకు ఇప్పటం గ్రామస్తులకు హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించారు. ఇళ్ళు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. […]
ప్రముఖ రాజకీయ నేతలు బహిరంగ ప్రదేశాల్లో ప్రసగించినప్పుడో లేదా రోడ్ షో నిర్వహించినప్పుడో కొంతమంది దుండగులు రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తారు. నాయకుల కాన్వాయ్ లపై రాళ్లు విసురుతుంటారు. తాజాగా చంద్రబాబు నాయుడి కాన్వాయ్ పై కూడా రాళ్లు విసిరారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నందిగామలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో […]
సినిమాలకి, రాజకీయాలకి బాగా దగ్గర సంబంధం ఉంటుంది. ఈ సినిమా, రాజకీయం రెండూ నాణానికి చెరో వైపున ఉండే బొమ్మ, బొరుసు లాంటివి. రాజకీయ నాయకులు సినిమాలు చేస్తారు, సినిమాల్లో పెట్టుబడులు పెడతారు. అలానే సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా సేవ చేస్తారు. సినిమా వాళ్ళ క్రేజ్ ని రాజకీయ నాయకులు తమ పొలిటికల్ క్యాంపెయినింగ్ కోసం వాడుకుంటారు కూడా. ఈ క్రమంలో తమ క్రేజ్ ని రాజకీయాల్లో స్వయంగా వాడుకుని నాయకులుగా ఎదగాలని ప్రతీ […]