అశోక్-బేబి దంపతులు. వీరికి సంవత్సరం కిందట వివాహం జరిగింది. ఇక ఏడాది తిరిగే లోపే వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఇదిలా ఉంటే, పుట్టింట్లో ఉన్న తన భార్యను భర్త ఇంటికి తీసుకు రావాలని అనుకున్నాడు. దీనికి ఆమె నిరాకరించడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనోవేదనకు గురి అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఫలితాలు వచ్చే సమయంలో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. కొంతమంది ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే తల్లిదండ్రులకు ముఖం చూపించలేక క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పపడుతుంటారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు పేరు చెబితే భయంతో వణికిపోతున్నారు. గత ఏడాది నుంచి తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వాళ్లు ఒక్కసారే హార్ట్ ఎటాక్ కి గురై ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. హాస్పిటల్ కి చేర్చేలోగా కన్నుమూస్తున్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి కథ అందరికీ కన్నీళ్లను తెప్పిస్తోంది. వైద్యం కోసం కనీసం ఆస్పత్రికి వెళ్లేందుకు దారి ఖర్చులు కూడా లేక ఆ బాలిక కుటుంబం దీనావస్థలో ఉంది.
వివాహ సమయంలో వేదమంత్రాల సాక్షిగా అన్ని వేళలా తోడునీడగా ఒకరికి ఒకరు ఉంటామని నవ దంపతులు ప్రమాణాలు చేస్తుంటారు. అలా పెళ్లి నాడు చేసిన ప్రమాణాలు ఓ వృద్ధ దంపతుల విషయంలో నిజమయ్యాయి. సుమారు అరవై ఏళ్ల వారి సంసారాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలిచారు. తమను ఎవ్వరు విడదీయకూడనదే ధృడ నిశ్చయంగా ఉన్నారు. అందుకేనేమో ఆ దంపతులు గంటల వ్యవధిలోనే లోకాన్ని వదిలారు. భార్య చనిపోయిన కొన్ని గంటల్లోనే భర్త మరణించారు. […]
జీవితంలో ఓ ఇల్లైనా కట్టుకోవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. తమ స్థోమతకు తగ్గట్లు ఇళ్లను నిర్మించుకోవాలనుకుంటారు. కాస్తంత భూమి ఉంటే చాలు.. దానికి తగ్గట్లుగా పెంకిటిల్లు,రేకిలిల్లు, చిన్న డాబా అయినా వేసుకుందామనుకుంటారు. అయితే మహబూబాబాద్ కు చెందిన ఓ ఇద్దరు తమ తల్లిదండ్రులకు ఓ ఇళ్లును బహుమతిగా ఇద్దామని భావించారు. అందరిలా కాకుండా.. వినూత్నంగా ఆలోచించి కంటైనర్ హౌస్ ను తయారు చేయించి.. తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రానికి చెందిన హుస్సేన్ […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలకు కారణాలు ఏవైనా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొంత మంది ప్రమాదంలో వికలాంగులుగా మారిపోతున్నారు. ఎంతో మంది అనాథలుగా మిగిలిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా మితిమీరిన వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన బానోత్ భద్రునాయక్ […]
వివాహేతర సంబంధం మోజులో పడి కొందరు మహిళలు ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. భర్తను కాదని ప్రియుడితో ఉండేందుకు ఎవరు అడ్డొచ్చినా వారిని అడ్దు తొలగించుకునేందుకు చూస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ కసాయి తల్లి వివాహేతర సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని గొంతు నులిమి హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. అది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉమ్మడి పెనుగొండ. నర్సింహులగూడెంకు […]