ఎప్పుడు వివాదాల్లో ఉండే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్ తీస్తానంటూ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘డేంజరస్’ ప్రమోషన్ లో భాగంగా ఆర్జీవీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ బయోపిక్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తానంటూ కూడా తెలిపాడు వర్మ. ఇది కూడ చదవండి: యాంకర్ సుమపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఇదిలా ఉంటే ఆయన […]
తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తిపికబురును అందించింది. ఇప్పటికే ఉద్యోగ నోటీఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్దంగా ఉంది. ఇక తొందరలోనే ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. ఇది కూడా చదవండి: యన్టీఆర్ శాపం వల్లే చంద్రబాబు పరిస్థితి దిగజారిపోయింది: కొడాలి నాని తాజాగా దీనికి సంభందించి ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్న 11,103 పోస్టుల్లో […]
ఆరేళ్లుగా యాదాద్రి నరసింహుని దివ్వదర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు మార్చి 28 నుంచి ఆ భాగ్యం కలుగనుంది. మార్చి 28 న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు యాదాద్రి నృసింహుడు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యాదాద్రి పంచ నారసింహ క్షేత్రానికి సర్వాంగ సుందరంగా పునర్నిర్మించింది. ఆలయ ఉద్ఘాటన ప్రక్రియ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఘట్టంలో కీలకమైన మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. […]
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి పునఃప్రారంభంలో భాగంగా ప్రొటోకాల్ పాటించలేదంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దంపతులతో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: ఓ ఎమ్మెల్యే పని చేయ్.. నీకు దండం పెడతా: జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే స్థానిక భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి ఆహ్వానం అందకపోవడంతో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు మరోసారి మహారాష్ట్రకు కుటుంబ సమేతంగా వెళ్లనున్నారు. కొల్హాపూర్ లో ఉన్న మహలక్ష్మీ అమ్మవారిని సీఎం దంపతులు దర్శించుకోనున్నారు. అయితే 10:30కి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు బయల్దేరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇది కూడా చదవండి: వైరల్ వీడియో: కల్వకుంట్ల కవితను ఇన్స్పైర్ చేసిన తల్లీకూతుళ్లు.. కాగా అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతీ సంవత్సరం లక్షలాది […]
రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైపోయింది. 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన కసరత్తును ఆర్థిక మంత్రి హరీశ్ రావు, అధికారులు పూర్తి చేశారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా తదుపరి ప్రక్రియపై దృష్టి పెట్టింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో 3,453 పోస్టుల భర్తీకి తదుపరి ప్రక్రియకు సంబంధించి నియామక సంస్థలకు అనుమతిస్తూ ఆదేశాలు […]
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే కేంద్రం ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలోకి సీఎం కేసీఆర్ కూడా చేరారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలను పక్కదారి […]
మాజీ టీఆర్ఎస్, ప్రస్తుత బీజేపీ నేత ఈటెల రాజేందర్కు, కేసీఆర్కు మధ్య ప్రారంభంలో మంచి సంబంధం ఉండేది. అయితే ఆ తర్వాత వారి మధ్య ఎలాంటి విబేధాలు తలెత్తాయో తెలియదు కానీ ఈటెల మీద భూకబ్జా ఆరోపణలు రావడం, ఆయన పార్టీ వీడటం.. బీజేపీలో చేరటం, హూజారాబాద్ ఉప ఎన్నికలో భారీ విజయం సాధించటం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నేత ఈటెలకు సీఎం కేసీఆర్ […]
గడీలలో నిజాం పాలకుల అకృత్యాలకు నిరసనగా గళమెత్తి.. అసహాయులకు అండగా ఆయుధం పట్టిన మల్లు స్వరాజ్యం మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం పోరాట యోధురాలిగానే కాకుండా సామాజిక, రాజకీయ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారిణి అంటూ సీఎం జగన్ నివాళులర్పించారు. నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి మల్లు స్వరాజ్యం జీవించారంటూ సీఎం జగన్ కొనియాడారు. ఆవిడ కుటుంబానికి అండగా ఉంటామంటూ జగన్ ప్రకటించారు. మల్లు స్వరాజ్యం కుటుంబసభ్యులకు […]
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ఇప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 2012 నవంబర్ 26 న ప్రారంభించారు. పార్టీ స్థాపించి పట్టుమని పది సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే ఆప్ దేశరాజకీయాల్లో పలు సంచలనాలు సృష్టిస్తోంది. ఆప్ తొలిసారి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత శాసనసభ ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజార్టీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. తాజాగా పంజాబ్లో జరిగిన […]