పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తారు. మిగతా హీరోల్లా స్ట్రైట్ సినిమాలు చేయవచ్చు కదా అని కొంతమంది విమర్శిస్తుంటారు. పవన్ స్ట్రైట్ సినిమాలు చేయలేక కాదు. దానికి వేరే కారణం ఉంది. కథలకు కొదవా ఇండస్ట్రీలో. అయినా గానీ రీమేక్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు అంటే దానికొక లెక్క ఉంది. ఆ లెక్క తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారాహి పేరిట బస్సు యాత్ర చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. పవన్ వారాహి యాత్ర ఆగిపోయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి, నిజంగా పవన్ కల్యాణ్ బస్సు యాత్ర ఆగిపోయిందా? అసలు ఏమైంది?
ఏ పార్టీకైనా కార్యాకర్తలే మూలం. పార్టీని ఆదరించాలన్నా, పార్టీ అధినాయకుడుని ఆదరించాలన్నా అంతా వారి చేతుల్లోనే ఉంటుంది. అలాంటి వారికి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పించాడు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.
అతి త్వరలో ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రతో జనసేనకు మైలేజీ రావటం ఖాయం. ఇదే విషయాన్ని హరిరామ జోగయ్య జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో చెప్పుకొచ్చారు.
ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త పుంతను తొక్కుతున్నాయి. ఒక్కో రోజు ఒక్కో మలుపుతీసుకుంటున్నాయి. నాయకులు పార్టీలు మారే విషయంలో కొత్త కొత్త ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో ఏది నిజమో ఏది అబద్ధమో జనాలకు అర్థం కావటం లేదు.
నెల్లూరు రాజకీయాల్లో ఈ మధ్య కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు తరచుగా వినిపిస్తోంది. అధికార పార్టీతో విభేదాలు.. ప్రతిపక్ష పార్టీకి దగ్గరవ్వటానికి ప్రయత్నాలు ఇలా కోటంరెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.
ఎన్నికలు దగ్గర పడే కొద్ది అసంతృప్తుల్లో భయం పెరుగుతూ పోతుంది. ముఖ్యంగా పొత్తులతో ఎన్నికల్లోకి వెళ్లే పార్టీలకు సంబంధించిన నేతల్లో తమకు సీటు వస్తుందా? లేదా? అన్న భయం ఉండనే ఉంటుంది. అందుకే పార్టీలు మారటానికి చూస్తూ ఉంటారు.
ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా ప్రారంభించిన మంచి నీళ్ల ట్యాంకర్పై జనసేన నాయకుడు, సినీనటుడు నాగబాబు కామెంట్స్ చేశారు. రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ (మాయ) పార్టీ నాయకురాలు రోజా అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇంకా..
వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు పార్టీ మారబోతున్నారా?.. వైఎస్సార్ సీపీనుంచి జనసేన పార్టీలో చేరబోతున్నారా? అసలు బాపట్ల జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది?...
హర్షసాయి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరిది. యూట్యూబర్గా తెలుగులో టాప్ పొజిషన్లో ఉన్నాడు. యూట్యూబర్గా ఉంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. యూట్యూబ్ ద్వారా వచ్చే తన ఆదాయం మొత్తాన్ని పేదలకు పంచి పెడుతున్నాడు. వేలు, లక్షల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా పేదలకు పంచేస్తున్నాడు. అవసరం ఉన్నవారి గురించి తెలుసుకుని మరీ సహాయం చేస్తున్నాడు. హర్షసాయి మంచి తనమే అతడ్ని అందరికంటే ప్రత్యేకమైనవాడిగా నిలిపింది. తనకంటూ ఓ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను […]