సోమవారం ఇద్దరు మహిళలు నడి రోడ్డుపై బరితెగించి ప్రవర్తించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే లారీ డ్రైవర్ కంట్లో కారం కొట్టి దారుణానికి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఆమెకు పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. భర్తతో ఉన్న గొడవల కారణంగా అతడికి దూరం జరిగి మరో వ్యక్తికి దగ్గరైంది. ఆ తర్వాత అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించి చివరికి పెళ్లి చేసుకోవాలని కోరింది. దీనికి సరేనన్న ఆమె ప్రియుడు నమ్మించి నల్లమల అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పైన ఫొటోలో ఏం తెలియనట్టు కనిపిస్తున్నవ్యక్తి పేరు జైనుల్లబుద్దీన్. నకిలీ బాబాగా అవతారమెత్తిన ఇతగాడు ఎంతో మంది మహిళలను మోసం చేశాడు. అంతేకాకుండా మరో దారుణానికి కూడా పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే
తమను పున్నామ నరకం నుండి తప్పించేదీ వాడని మురిసిపోతారు. కుమారుడు పుట్టాలని కోటి దేవుళ్లకు మొక్కుతారు. పుట్టిన కుమారుడ్నిపెంచి, పెద్ద చేసి, ఉన్నత చదువులు చదివిస్తారు. ప్రయోజనకుడిని చేసేందుకు పడరాని పాట్లు పడతాడు
మరో న్యూడ్ ఫోటోల వ్యవహారం కలకలం రేపింది. మహబూబ్ నగర్ జిల్లాలో మహిళలకు మాయ మాటలు చెప్పిన కేటుగాళ్లు.. ధన, కనక వర్షం కురవాలంటే తాంత్రిక పూజలు చేయాలని అన్నారు. జాతకాలు, పుట్టుమచ్చలు, శరీరాకృతి పేరిట అమాయక మహిళలకు వల విసిరారు.
ఈ యువతి పేరు మహేశ్వరి. వయసు 21 ఏళ్లు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పాత బజారులో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ నెల 12 వరకు తల్లితో గడిపిన మహేశ్వరి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీంతో ఖంగారుపడ్డ మహేశ్వరి తల్లి అంతటా వెతికింది. ఇక బంధువులకు ఫోన్ చేసి మహేశ్వరి జాడ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక మహేశ్వరి తల్లి స్థానిక […]