ప్రస్తుతం విరాట్ కోహ్లీ రికార్డులు సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ రికార్డులు క్రికెట్ లో కాదు.. సోషల్ మీడియాలో. ఇప్పటికే నెట్టింట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన కోహ్లీ.. తాజాగా ఒక క్రేజీ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వేరే ఏ క్రికెటర్కు సాధ్యం కాని రీతిలో అతడు సాధించిన ఘనతపై ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీని మించిన క్రికెటర్ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రష్మీ గౌతమ్ యాంకర్ గా, నటిగానే కాదు.. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సెలబ్రిటీగా ఇప్పటికే చాలా సందర్భాల్లో నిరూపించుకుంది. మరోసారి సమాజం మీద తనకున్న బాధ్యతను రష్మీ బయటపెట్టింది. ఒక ఘటనపై తన గళాన్ని బలంగా వినిపించింది.
హీరోయిన్ గా కొనసాగాలన్నా.. నటిగా మంచి అవకాశాలు రావాలన్నా ముందు వారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండాలి. వారు లైమ్ లైట్ లో ఉండాలి. అలా అయితేనే వారికి అవకాశాలు కూడా వస్తుంటాయి. అందుకే ముఖ్యంగా హీరోయిన్లు ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు పెడుతూ వైరల్ అవుతుంటారు.
అనన్య నాగళ్లకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇంక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు. తాను ఒక పిక్ అప్ లోడ్ చేసిందంటే.. తెగ వైరల్ అవుతుంది. ఈ అమ్మడుఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంటోంది. తాజాగా అనన్య కాసేపు ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ్ వైరల్ అవుతోంది.
అఖిల్ సార్థక్ 2014లో ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల 2016లో విడుదల అయ్యింది. అఖిల్ సినిమాలతో పాటు పలు సీరియల్స్లోనూ నటించాడు. బిగ్బాస్ తెలుగు సీజన్ 4 రన్నర్ అప్గా నిలిచారు.
ప్రియాంకా సింగ్ అలియాస్ పింకీ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి తెలుసు. బిగ్ బాస్ సీజన్ 5 తర్వాత కచ్చితంగా అవకాశాలు వస్తాయని భావించింది. కానీ, అలా ఏం జరగలేదు. స్టార్ మాకి సంబంధించిన షోలలో కనిపించడమే తప్ప.. పెద్దగా అవకాశాలు రాలేదు. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం ఆమె ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.
అదా శర్మకు తెలుగులో ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఆమె చేసినవి కొన్ని చిత్రాలే అయినా ప్రేక్షకులు మాత్రం ఆమెను తెలుగమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. అదా శర్మకు కర్రసాము, యోగా, నాన్ చక్స్ వంటి వాటిపై పట్టు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అదా పోస్ట్ చేసిన అలాంటి ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ కి క్రేజ్ బాగా పెరిగింది. ఇప్పుడు అందరూ ఇన్ స్టానే వాడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండటానికి, రీల్స్ చేసేందుకు ఇన్ స్టాని బాగా వాడుతున్నారు. ఈ ఇన్ స్టాగ్రామ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పే ఒక ఘటన జరిగింది.
సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఏమాత్రం కష్టపడకుండా.. డబ్బులు సంపాదించాలని భావిస్తున్నవారు ఎక్కువ అవుతున్నారు. ఇందుకోసం ఆఖరికి తమను తాము అమ్ముకోవడానికి కూడా కొందరు సిద్ధపడుతున్నారు. ఈ మాటలు వినడానికి కాస్త కష్టంగా అనిపించినా.. కొందరి వ్యవహార శైలి చూస్తే.. ఈ మాటలు నిజమే అనిపించక మానదు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..