అక్రమంగా ఆదాయం సంపాదించి పన్ను ఎగ్గొట్టే వారి నుంచి ముక్కు పిండి పన్ను వసూల్ చేస్తోంది ఆదాయ పన్ను శాఖ. ఈ క్రమంలో దేశంలోని లక్ష మంది ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తులకు నోటీసులు అందించింది. ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్.
మీరు పన్ను చెల్లించారా? ఐతే మీకు కొంత డబ్బు రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ కోటి మందికి పైగా పన్ను చెల్లింపులదారుల ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మరి మీకు కూడా అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి.
చలానా చెల్లించి ఆధార్, పాన్ కార్డుని లింక్ చేసుకోవాలనుకున్నా గానీ ఆ ప్రక్రియ ఫెయిల్ అవుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది.
2000 నోట్ల రూపాయల రద్దు నిర్ణయంతో జనాలు తమ దగ్గర దాచిన నోట్లను వెలికి తీస్తున్నారు. చాలా మంది ఈ నోట్లతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఐటీ రూల్స్ ఎలా ఉన్నాయి అంటే..
ఈ నెల 10 వతేదీన కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. బీజెపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ మ్యానిఫెస్టోలు, హామీల పర్వాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక ధన ప్రవాహానికి హద్దు ఉండదు.
ఇటీవల పలు సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, ఇంటర్ నేషనల్ ట్యాక్సెషన్ లో అవకతవకలు ఉన్న నేపథ్యంలో ఐటీ శాఖ వారు సోదాలు నిర్వహిస్తున్నారు.
బాగా చదివి జీఎస్టీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. తర్వాత టీవీల్లో అవకాశం రావడంతో ఉద్యోగం మానేసి అక్కడకు వెళ్లింది. నేడు 263 కోట్ల స్కాంలో కీలక పాత్రధారిగా మిగిలింది క్రితి వర్మ.. ఇంతకు ఆమె ఏం చేసింది అంటే..
పాన్ – ఆధార్ అనుసంధానంపై ఆదాయ పన్ను శాఖ విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ పలువురు పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ, ఇదే చివరి అవకాశం అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు […]
ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులది ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకంటే.. కొందరు ధనవంతులు, బడా వ్యాపారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తిరుగుతుంటారు. అలాంటి వారిపై దాడులు నిర్వహించి..ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును… వారి నుంచి స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇలా తనిఖీలు, నోటీసులు ఇచ్చే కొన్ని సందర్భాలో ఐటీ అధికారులు పొరపాటులు కూడా చేస్తుంటారు. అలానే తాజాగా ఓ వ్యక్తి విషయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పొరపాటు పడ్డారు. రోజూ వారి కూలీ చేసుకుని […]
పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఇక అమ్మాయి, అబ్బాయి కుటుంబాల నేపథ్యం, వారి ఆస్తిపాస్తులు వంటి వివరాలు తెలుసుకుని.. నెలకు ఎంత సంపాదించగలడో కన్నుకుని.. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు చూసి.. అవి కూడా కుదిరితేనే.. అప్పుడు పెళ్లి బాజాలు మోగుతాయి. వివాహం అంటే ఇంత పెద్ద తతంగం. ఇక కట్నకానుకల సంగతి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా సరే.. బోలేడు కట్నం ఇచ్చి […]