ఇటీవల పలు సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పోరేట్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, ఇంటర్ నేషనల్ ట్యాక్సెషన్ లో అవకతవకలు ఉన్న నేపథ్యంలో ఐటీ శాఖ వారు సోదాలు నిర్వహిస్తున్నారు.
బాగా చదివి జీఎస్టీ ఆఫీసర్గా ఉద్యోగం సాధించింది. తర్వాత టీవీల్లో అవకాశం రావడంతో ఉద్యోగం మానేసి అక్కడకు వెళ్లింది. నేడు 263 కోట్ల స్కాంలో కీలక పాత్రధారిగా మిగిలింది క్రితి వర్మ.. ఇంతకు ఆమె ఏం చేసింది అంటే..
పాన్ – ఆధార్ అనుసంధానంపై ఆదాయ పన్ను శాఖ విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ పలువురు పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ, ఇదే చివరి అవకాశం అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు […]
ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చడంలో ఆదాయపు పన్నుశాఖ అధికారులది ప్రధాన పాత్ర ఉంటుంది. ఎందుకంటే.. కొందరు ధనవంతులు, బడా వ్యాపారులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా తిరుగుతుంటారు. అలాంటి వారిపై దాడులు నిర్వహించి..ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును… వారి నుంచి స్వాధీనం చేసుకుంటారు. అయితే ఇలా తనిఖీలు, నోటీసులు ఇచ్చే కొన్ని సందర్భాలో ఐటీ అధికారులు పొరపాటులు కూడా చేస్తుంటారు. అలానే తాజాగా ఓ వ్యక్తి విషయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు పొరపాటు పడ్డారు. రోజూ వారి కూలీ చేసుకుని […]
పెళ్లి అంటే అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఇక అమ్మాయి, అబ్బాయి కుటుంబాల నేపథ్యం, వారి ఆస్తిపాస్తులు వంటి వివరాలు తెలుసుకుని.. నెలకు ఎంత సంపాదించగలడో కన్నుకుని.. ఆ తర్వాత ఇద్దరి జాతకాలు చూసి.. అవి కూడా కుదిరితేనే.. అప్పుడు పెళ్లి బాజాలు మోగుతాయి. వివాహం అంటే ఇంత పెద్ద తతంగం. ఇక కట్నకానుకల సంగతి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా సరే.. బోలేడు కట్నం ఇచ్చి […]
పన్నుల ఎగవేత, స్విస్ బ్యాంకు ఖాతాలలో ఉన్న నిధుల వివరాలు వెల్లడించకపోవడం వంటి ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ సోదరుడు రిలయన్స్ గ్రూప్(అడాగ్) ఛైర్మన్ అనిల్ అంబానీని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదాయ పన్నుశాఖ(ఐటీ) నోటీసులు జారీ చేసింది. స్విస్ బ్యాంకులోని రెండు ఖాతాల్లో రహస్యంగా దాచిన రూ.814 కోట్ల నిధులపైనా, రూ.420 కోట్లు పన్నులను ఉద్దేశ్యపూర్వకంగా ఎగవేశారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిచింది. అనిల్ అంబానీ ఉద్దేశ పూర్వకంగానే విదేశీ బ్యాంకు అకౌంట్ వివరాలను […]
పన్నులు ఎగ్గొట్టే వారికి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నోటీసులు పంపడం అనేది సర్వ సాధారణ విషయం. అయితే అసలు తన జీవితంలో ఆదాయ పన్ను కట్టే ఆర్ధిక స్థోమత లేని, అసలు పాన్ కార్డే లేని ఒక సాధారణ కూలీకి ఇన్కమ్ ట్యాక్స్ వారు నోటీసులు పంపించారు. అది కూడా లక్షల్లో పన్ను చెల్లించాలని హెచ్చరిస్తూ నోటీసులు పంపారు. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. ఖగారియా జిల్లాలోని మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ కూలీ […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల ఇళ్లు, ఆఫీసులపై అప్పుడప్పుడు ఆదాయపు పన్ను(ఇన్కమ్ టాక్స్) శాఖ సోదాలు జరుపుతుందనే విషయం తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన అగ్రనిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కలైపులి ఎస్. థాను సహా 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు […]
ఆదివారం నాడు చెన్నై వేదికగా ఆదాయపన్ను అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు రంగాల్లో అత్యధిక పన్ను చెల్లించిన వారిని ఎంపిక చేసి వారికి అవార్డులు ప్రదానం చేశారు. తమిళనాడు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆ గౌరవం దక్కింది. తమిళనాడు నుంచి అత్యధికంగా పన్ను చెల్లించే వ్యక్తిగా రజినీకాంత్ నిలిచారు. ఆయన తరఫున కుమార్తె ఐశ్వర్య […]
జగతి పబ్లికేషన్స్ (సాక్షి)కి సంబంధించిన క్విడ్ ప్రో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాక్షి పెట్టుబడుల్లో క్రిడ్ ప్రో ఆరోపణల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇన్వెస్టర్లకు భారీ ఊరట లభించింది. ఈ విషయంలో సాక్షి వాదనలకు అనుకూలంగా ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్ తీర్పు వెల్లడించింది. ఐటీ అప్పీలెట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులో సాక్షిలో పెట్టుబడలను క్విడ్ ప్రోగా చూడలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో జగన్ పై ఉన్న మిగతా […]