తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు భానుడు ప్రతాపాన్ని చూపిస్తే.. ఇప్పుడు వరుణుడు విజృంభిస్తున్నాడు. ఇప్పటికే వర్షాలు పడి పలు ప్రాంతాల్లో పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
విశాఖపట్నం- ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన చేసింది విశాఖపట్నం వాతావరణ కేంద్రం. రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రోజూ ఈ మోస్తరు వానలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది. దీనికి తోడు అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులు జోరుగా వర్షాలు పడతాని విశాఖపట్నం వాతావరణ కేంద్రం పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతం, దానికి అనుకుని వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా ఈ నెల 15వ తేదీ లోపు ఉపరితల ఆవర్తనం ఏర్పడే […]
విశాఖపట్నం- ఇప్పటికే కరోనా అతలాకుతలం చేస్తోంటే.. దీనికి తోడు మరోవైపు తుఫాను ముంచుకొస్తోంది. దీంతో ప్రజలతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుఫాన్గా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ […]
విశాఖపట్నం- ఆంద్రప్రదేశ్ కు విశాఖపట్నం వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్రలోని విదర్భ పరిసర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. మహారాష్ట్ర మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపురాయలసీమ, కోస్తా ప్రాంతంలో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. రానున్న రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. […]