ఇటీవల తరచూ దేశంలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానయాన శాఖ అధికారులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకులు బలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో ఓ ఇంటిపై యుద్ధ విమనం కుప్ప కూలింది.
దేశ సేవ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు పణంగా పెడుతుంటారు జవాన్లు. కుటుంబాన్ని వదిలేసి.. ఇంటికి దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉండే సరిహద్దుల్లో పహారా కాస్తారు. కఠినమైన శిక్షణలు తీసుకుంటారు. కానీ అవి ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఓ జవాన్ ప్రమాదవశాత్తూ మృత్యు ఒడికి చేరాడు.
ప్రపంచంలో ఇప్పుడు మహిళలు పురుషులతో అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే భిన్నమైన రంగాల్లో తనదైన సత్తా చాటుతుంది. క్రీడా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేస్తుంది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఇంటర్ అర్హతగా నిర్ణయించారు. అవివాహిత పురుషులు, అవివాహిత మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు ఖాళీల భర్తీకి సంబంధించి https://agnipathvayu.cdac.in/AV/ వెబ్సైట్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు విధానం, ఎంపిక పక్రియ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు చూద్దాం.. అగ్నివీర్ వాయు నియామకాల భర్తీ మూడు దశల్లో […]
‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!‘ ఈ సుమతీ శతకాన్ని 100 సార్లు చదివి.. పైచదువులకు వచ్చిన మనం.. తండ్రికి సంతోషం కలిగించామో లేదో తెలియదు కానీ, మన దేశానికి చెందిన ఒక అమ్మాయి తన తండ్రికి అంతకుమించిన సంతోషాన్ని కలిగించింది. ఫైటర్ ఫైలెట్ కావాలన్న తన చిన్ననాటి కోరికను నెరవేర్చుకోవడమే కాకుండా.. తండ్రితో కలిసి యుద్ధవిమానాన్ని నడిపిన కూతురిగా అందరి మన్ననలు పొందుతోంది. మే […]
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన హెలికాప్టర్ క్రాష్ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మొదటి సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ ఘటన నుంచి బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా ప్రాణాలు విడిచినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. బుధవారం ఉదయం వరుణ్ సింగ్ తుదిశ్వాసను విడిచినట్లు వెల్లడించింది. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో […]
కోయంబత్తూరు- ప్రతి రోజు మనం ఎక్కడో ఓ చోట హత్య లేదంటే అత్యాచారం జరిగిందని వింటూనే ఉంటాం. ఐతే సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇలా అత్యాచారాలు జరిగితే పరిస్థితి ఎంత దిగజారిపోతోందో వేరే చెప్పక్కర్లేదు. అవును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాయుసేనలో ఓ మహిళా అధికారణిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత వాయుసేనలో శిక్షణలో […]
కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రమైంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రులన్ని రోగులతో నిండిపోయాయి. సరైన ఆక్సిజన్ లభించని పరిస్థితి నెలకొంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వివిధ దేశాలు సైతం భారత్కు అండగా నిలిచాయి. ఆక్సిజన్, మెడికల్ కిట్లు, మందులు, కరోనా పరీక్షలకు సంబంధించిన కిట్లు, వెంటిలేటర్ పరికరాలను భారత్కు పంపించాయి. రోగులకు ప్రాణవాయువు అందించేందుకు వాయుసేన వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను ప్రత్యేక విమానాల ద్వారా మోసుకొచ్చాయి.ఈ […]