సీఎం కేసీఆర్ గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. పటాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి భూమి పూజ కూడా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్ చెరువు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీఎం ప్రకటనతో పటాన్ చెరువు భుములకు ఒక్కసారిగా డిమాండ్ పెరగనుందని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఫోనులో మిస్డ్ కాల్, తెలియని నంబర్లకు మేసేజ్ వెళ్లడం ద్వారా చాలా మంది ముక్కు మొహం తెలియని చాలా మంది పరిచయస్థులుగా మారారు. ఇప్పుడు ఇదే మిస్ట్ కాల్ ఓ హత్యకు దారి తీసింది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని పెద్ద అంబర్ పేటలో ఓ యువకుడి మృతదేహం లభించిన ఘటనలో ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి.
హయత్ నగర్ లో రాకేష్ అనే యువకుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా సంచలన నిజాలు బయటపెట్టారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యానికి 3 ఏళ్ల పసిబిడ్డ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
చదువుల ఒత్తిడో లేక, విద్యా సంస్థల యాజమాన్య ధోరణే తెలియదు కానీ.. విద్యార్థులు క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి.. ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన విద్యార్థులు.. ఆ దశలోనే నేల రాలుతున్నారు. తాజాగా మరో విద్యా కుసుమం బలవన్మరణానికి పాల్పడింది.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పూజ. ఈమెకు గత మూడేళ్ల కిందట ఓ వ్యక్తితో వివాహ జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కట్ చేస్తే ఆ మహిళ.. నా భర్తతో నేను కాపురం చేయనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
ప్రాణంగా ప్రేమించాడు.. ఆమె తన సర్వస్వం అనుకున్నాడు.. కానీ, ఆమె మాత్రం అతడిని వద్దనుకుంది. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంది. ఆపై తన పెళ్లి ఫొటోలను వాట్సాప్ చేసింది. అది చూసి తట్టుకోలేని ఆ ప్రేమికుడు.. తన ప్రాణాలే తీసుకున్నాడు. గుండెలను పిండేసే ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు పరిధిలో చేటుచేసుకుంది.
ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు అభం, శుభం తెలియని మైనర్ కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇక తెలిసి తెలియని వయసులోనే కూతుళ్లకు బలవంతంగా పెళ్లిళ్లూ చేస్తూ చివరికి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆ బాలికలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల కుమిలిపోయి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని ఓ మైనర్ బాలికకు ఆమె తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే మరికొన్ని […]
ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుండటాన్ని చూస్తున్నాం. మన దేశం నుంచి చాలా మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అయితే లక్షల జీతం అందుకుంటున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా కానీ స్వదేశానికి దూరంగా ఉన్నామనే బాధ వారిలో ఉంటుంది. అందుకే కుదిరినప్పుడల్లా సొంతూళ్లకు వచ్చి పోతుంటారు. తమ వారిని […]
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రోజు రోజుకు డ్రగ్స్ ముఠా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పడు విస్తృత్తంగా తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ ముఠాలను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సార్లు హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. అయితే హైదరాబాద్ శివార్లలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. నగర శివార్లలోని వనస్థలిపురంలో 180 గ్రాముల కొకైన్ ను పోలీసులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్ ను […]