విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే గోదావరి ఎక్స్ప్రెస్ బుధవారం తెల్లవారు జామున పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికి ఏం జరగలేదు.