ఈ రోజుల్లో కొంతమంది డబ్బు కోసం ఎంతటి దారుణాలకైన దిగుతున్నారు. మరీ ముఖ్యంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ కోడలిని కొందరు అత్తమామలు దారుణంగా హింసిస్తున్నారు. చివరికి హత్య చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాగే ఓ మహిళపై అదనపు కట్నం కోసం అత్తమామలు నడి రోడ్డుపై దాడికి దిగారు. ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ లో ఒంటరిగా బాలిక ఉండడం చూసి బరితెగించి ప్రవర్తించాడు. ఆ సమయంలో ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక భయంతో వణికిపోయింది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు తాళికట్టిన భర్తకు బాయ్ చెప్పి ప్రియుడికి హాయ్ చెబుతున్నారు. చివరికి కట్టుకున్న భర్తను కాదని ప్రియుడితో సరసాలకు దిగుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా ప్రియుడితో ఉండేందుకు అడ్డొచ్చిన భర్తను కూడా ప్రాణాలతో లేకుండా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి. అచ్చం ఇలాంటి ఈ ఘటనలోనే ఓ వ్యక్తి తన భార్య ప్రియుడిని దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. […]
ఢిల్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ బాలుడిని కొందరు గుర్తు తెలియని దుండుగులు కిడ్నాప్ చేశారు. దీంతో తెలివిగా వ్యవహరించిన ఆ బాలుడు ఆ కిడ్నాపర్లకు దిమ్మతిరిగే షాకిచ్చి వారి చెంత నుంచి పరారయ్యాడు. అయితే ఈ ఘటనలో బాలుడి తెలివి, ధైర్య సాహసాలను చూసి పోలీసులు మెచ్చుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బాలుడిని కిడ్నాప్ చేసిన ఈ దుండగులు ఎవరు? ఆ కిడ్నాపర్ల నుంచి ఆ బాలుడు […]
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. బరితెగించి ప్రవర్తిస్తున్న తండ్రి ఆగడాలను చూసి కూతురు భరించలేకపోయింది. తండ్రి అరాచకాన్ని తట్టుకోలేని కూతురు కోపంతో తండ్రిని రాయితో కొట్టి చంపింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కన్న కూతురు తండ్రిని హత్య చేయడానికి కారణం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు […]
వివాహేతర సంబంధాలు.. ఇవే పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నాయి. పెళ్లై పిల్లలున్నా కూడా కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి క్షణిక సుఖం కట్టుకున్న భర్తకు పంగనామాలు పెడుతున్నారు. ఇలాగే బరితెగించిన ఓ 42 ఏళ్ల మహిళ భర్త ఫ్రెండ్ తో వివాహేతర సంబంధాన్ని నడిపి, రెడ్ హ్యాడెడ్ గా భర్తకు దొరికింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ స్టోరీ చదవాల్సిందే. ఉత్తర్ ప్రదేశ్ లోని ఝజియాబాద్ లో సునీల్( […]
కొంత మంది ప్రభుత్వ అధికారులు సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాల్సింది పోయిం.. వారిపైనే బెదిరింపులకు పాల్పడుతుంటారు. చనిపోయిన కుమారుడి విషయంలో తనకు న్యాయం జరగాలని ఓ తల్లి, కుటుంబ సభ్యులతో కలసి రోడ్డుపై ధర్న చేసింది. అక్కడికి వచ్చిన ఓ మహిళ అధికారిని..” చెప్పింది చాలు నోరు ముయ్యి”… అంటూ చనిపోయిన బాలుడి తల్లిపై విరుచుకుపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ […]