ఇటీవల కాలం సినీ రాజకీయ రంగాల్లో వరుస విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత , మాజీమంత్రి జేఆర్ పుష్ప రాజ్ కన్నుమూశారు. ఏడాది క్రితం కరోనా బారిన పడిన ఆయన..అనంతరం కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. ఈక్రమంలో ఇటీవలే పుష్పరాజ్ ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చిక్సిత పొందుతూ గురవారం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో తీవ్ర విషాధంలో […]
రాను రాను వివాహ బంధానికి సమాజంలో విలువే కరువవుతోంది. కట్టుకున్న వాళ్లను కాదని.. క్షణిక సుఖంకోసం పాకులాడుతున్న గొప్ప వాళ్లు ఎందరో ఉన్నారు. ప్రియుడి కోసం భర్తను హతమార్చిన భార్య, ప్రేయసి కోసం భార్యను కడతేర్చిన భర్త అని నిత్యం వార్తలు చదువుతూనే ఉన్నాం. వయసు, వావివరసలు, విచక్షణ అన్నీ మరిచి వివాహేతర సంబంధాలతో పేట్రేగిపోతున్నారు. దొరికాకే దొంగ అనే రీతిలో రెచ్చిపోతున్నారు. కొందరైతే నలుగురికి చెప్పే స్థానంలో ఉండి కూడా పక్క చూపులు చూస్తూ పిచ్చి […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విధితమే. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కొండాపూర్ లో ఆయన ఇంటికి వెళ్లి ఏపీ సీఐడీ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ విషయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇటీవల తిరుపతి పర్యటనలో […]
కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహరంలో ప్రజావ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కొత్త జిల్లాల వ్యవహారంతో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీలోని విభేదాలు తెర మీదకు వచ్చాయి. నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు వర్సెస్ ముదునూరి ప్రసాదరాజు అన్న రేంజ్లో రాజకీయం నడుస్తోంది. బుధవారం నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. […]
ఆంధ్రప్రదేశ్ టీడీపీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ మద్యనే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూసిన విషయం మరువకముందే.. మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూయడంత తీవ్ర విషాదం నెలకొంది. గతకొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. టీడీపీ హయాంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఆయన పనిచేశారు. మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి […]