ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలను అమలు చేయడం మొదలు పెట్టాయి. అధికార పార్టీ ఇప్పటి వరకు తమ పాలనలో చేసిన అభివృద్ది పనుల గురించి చెబుతూ ప్రజల్లోకి వెళ్తుంటే. అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందే ఏమీ లేదని ప్రతిపక్ష నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు.
తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఒకే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు రచ్చ రవి. ఇక తన పంచులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్వించాడు. అయితే అతడి నవ్వుల వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయని, తన చెల్లెలు తన ఇంటికి రావట్లేదని చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు రచ్చ రవి.
2010 లో విడుదలైన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రీ రిలీజ్ చేశారు. కాగ అప్పుడు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆరెంజ్.. రీ రిలీజ్ లో మాత్రం దుమ్మురేపింది. దాంతో ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేశారు నాగబాబు.
ఈ సమాజంలో ఆడపిల్ల ఎవరి మద్దతు, రక్షణ లేకుండా బతకడం అంటే అది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. అది కూడా మతిస్థిమితం లేని అమ్మాయి అయితే తప్పకుండా తల్లిదండ్రుల వద్దే ఉండాలి. అలాంటి ఓ ఆడకూతురు ఇంటి నుంచి తప్పిపోయింది. కన్నబిడ్డను దూరం చేసుకున్న ఆ తండ్రి విలవిల్లాడిపోయాడు. సుమన్ టీవీ చొరవతో ఆ తండ్రీకూతుళ్లు మళ్లీ ఒక్కటయ్యారు.
రీతూ చౌదరి మరోసారి తన తండ్రిని తలచుకుని స్టేజ్ పైనే గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంది. దేవుని పక్కన మా నాన్న ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది రీతూ చౌదరి.
గతేడాది ఐపీఎల్ సందర్భంగా తన చెల్లెలు చనిపోవడంతో రెండు వారాలు ఒక్కడ్నే గదిలో కూర్చుని ఏడ్చాను అని ఎమోషనల్ అయ్యాడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఈ సంఘటన తన జీవితాన్ని అగాథంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
చేతికి అందివచ్చిన కొడుకును కొల్పోయిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణాణాతీతం. చనిపోయిన కొడుకును తలచుకుంటూ గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంటోంది ఆ కన్నపేగు. నాకు వచ్చిన కడుపు కోత ఏ కన్న తల్లికి రాకూడదని నవీన్ తల్లి చెప్పుకొచ్చింది.
నందమూరు తారక రత్న పార్థివదేహాన్ని హైదరాబాద్ తరలించారు. ఆదివారం బౌతిక కాయాన్ని నివాసంలోనే ఉంచనున్నారు. తారకరత్నను కడసారి చూసుకుని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఒక మహిళ తన కుటుంబంలో అధిక ప్రాధాన్యత నిచ్చేది తన కడుపున పుట్టిన బిడ్డలకే. పుట్టిన పిల్లలు, ఎదిగి ప్రయోజకులైతే మొదట ఆనందించేది తల్లే. తిండి తిప్పలు మానేసి అహర్నిశలు వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే బిడ్డ అయురార్థంతో కన్నుమూస్తే తల్లి పేగు తల్లడిల్లిపోతుంది. కళ్ల ముందు తనువు చాలిస్తే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం. ఇటువంటి విషాదం పగవాటి కూడా రాకూడదని అనుకుంటాం. కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నఆ తల్లి కూడా అదే వేదన చెందింది. […]