ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.
ఎన్నో ఏండ్ల నుంచి కరెంట్ సౌకర్యం లేక చీకట్లో జీవిస్తున్న మహిళ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఆమె ఇంట్లో వెలుగులు నింపారు పోలీసులు. దీంతో ఆ మహిళ ఆనందంలో మునిగిపోయింది. పోలీసులు చేసిన ఈ పనికి ప్రశంసలు వర్షం కురుస్తోంది.
ప్రస్తుతం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవి చాలదన్నట్లు వంట గ్యాస్ ధరలు కూడా పెరిగి సామాన్యుడికి గుదిబండలుగా మారుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ స్టవ్ మార్కెట్ లోకి రానుంది. గ్యాస్, కరెంట్ అవసరం లేకుండానే ఈ స్టవ్ ను వినియోగించుకోవచ్చు.
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ మనిషి జీవన విధానం సులభతరమవుతోంది. అన్వేషణలు వేగవంతం అవుతున్నాయి. కొత్త కొత్త వస్తువులను సృష్టిస్తున్నారు. ఎక్కడా విన్నా.. 'స్మార్ట్' న్నా పేరు ఎక్కువుగా వినపడుతోంది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ.. ఇలా అన్నింటా స్మార్ట్ డివైజ్ లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యల నుంచి ఇంట్లోని వస్తువులను కాపాడే 'స్మార్ట్ డివైజ్' గురుంచి సమాచారం మీకోసం..
పాకిస్థాన్ పరిస్థితి రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దాయాది దేశంలో చివరకు రొట్టెపిండి దొరకడం కూడా కష్టంగా మారింది. పాక్లోని పలు మార్కెట్లలో గోధుమ పిండి కోసం జనం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. గోధుమ పిండి కోసం పఖ్తున్ఖ్వా, సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్సుల్లోని అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు జరగడం తెలిసిందే. ఈ విషయాన్ని అటుంచితే.. పాకిస్థాన్లో తీవ్ర విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలుచోట్ల విద్యుత్ లేదని […]
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి వచ్చే 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. వైఎస్సార్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి తాజాగా, విద్యుత్ సరఫరాపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల […]