వ్యాపార రంగంలో దిగ్గజ కంపెనీగా పేరు తెచ్చుకున్న మహీంద్ర కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉచిత ట్రైనింగ్తో పాటు.. ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు..
విద్యార్ధులు అంటే విద్యను అర్జించే వారు. అయితే కొందరు మాత్రం చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. పరీక్షలు ఎన్ని సార్లు రాసిన ఉత్తీర్ణత కావడం అనేది గగనంగా మారుతుంది. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇంటర్, ఎంసెట్ రాసే విద్యార్థులకు శుభవార్త. సబ్జెక్ట్ లో తక్కువ స్కోర్ వచ్చి, ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన విద్యార్ధులకు శాపంగా మారిన వెయిటేజ్ ను ఈ ఏడాది కూడా లెక్కించనున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అయితే మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇంజనీర్లు అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. కంప్యూటర్ ఇంజనీరో, సివిల్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో ఇలా ఇంజనీరింగ్ విభాగంలో ఏదో ఒక ఇంజనీర్ గా స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. అయితే ఆర్థిక స్థోమత అనేది యువత కలలకు ఆటంకం అవుతుంది. ప్రతిభ ఉన్న విద్యార్థుల కలలకి డబ్బు ఆటంకం కాకూడదని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లను […]
ప్రతిభ ఉన్న వారి అవసరం దేశానికి చాలా ఉంది. ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన కారణంగా చదువు అర్ధాంతరంగా ఆగిపోకూడదనే ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ బ్యాంకు కూడా పేద విద్యార్థుల కోసం స్కాలర్ షిప్పులను అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బడ్తే కదం స్కాలర్ షిప్ 2022-23 ప్రోగ్రాం పేరుతో.. ఇంటర్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేస్తున్నవారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కి […]
నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ శాఖ వారు శుభవార్త చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇండియన్ పోస్ట్ రిక్రూమెంట్ 2022 నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న188 పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరో ముఖ్యమైన విషయం […]
అమెరికాలోని షికాగో పబ్లిక్ స్కూల్స్ ఎడ్యుకేషన్ (సీపీఎస్) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తరగతి నుంచి ఆపై అన్ని తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టబోతోంది. ఈ నిబంధన బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించేటట్లు అన్ని విద్యాసంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. 2020 డిసెంబర్లోనే సీపీఎస్ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్ ఎడ్యుకేషన్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఎలిమెంటరీ […]
నేషనల్ డెస్క్- ఏ పరీక్ష రాయాలన్న ముందు క్వశ్చన్ పేపర్ ఉండాలి. క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన ప్రశ్నలను బట్టి వాటికి సమాధానాలు రాస్తాం. ఫస్ట్ క్లాస్ నుంచి మొదలు ఐఏఎస్ పరీక్ష వరకు క్వశ్చన్ పేపర్ కాస్త ఈజీగా ఉండి, సులభమైన ప్రశ్నలు వస్తే బావుండు అని అనుకుంటూ ఉంటారు అంతా. మరి అంతే కదా క్వశ్చన్ పేపర్ లో అడిగిన ప్రశ్నకు ఎంత మేర ఆన్సర్ రాయాలో ప్రతి ఒక్కరు ఓ అంచనాకు వస్తారు. […]