దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో చనిపోతున్నారు. ఇటీవల విమాన, రైలు ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతూనే ఉన్నాయి. సాంకేతిక లోపం కారణంగా విమాన ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.