ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజల్లో ఆదరాభిమానాలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. వారు ఏం చేసినా కోట్లాది మంది ఫాలో అవుతుంటారు. అయితే అలాంటి ఒక రాష్ట్ర సీఎం తన తండ్రి సమాధిని తొలగించాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎందుకిలా చేశారంటే..!
AP: అభివృద్ధిలోనూ.. పెట్టుబడుల ఆకర్షణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే సత్తా చాటుతోంది. ఇండియాలో అత్యంత స్పీడుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ అవతరించింది. 2021-22లో రెండంకెల వృద్ధి రేటుతో ఏపీ.. భారత్లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తాజాగా, కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మూడేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. […]
స్మార్ట్ సిటీ దిశగా తిరుపతి దూసుకుపోతుంది. ఒక్కొక్కటిగా పూర్తవుతున్న పలు అభివృద్ది పనులపై నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తయిన శ్రీనివాస సేతుని ఈ నెల 16న సీఎం జగన్ చేతులు మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా తిరుపతిలో చేపట్టిన గరుడవారధి ఫ్లైఓవర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వారధి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే నిర్ణయించిన 171 పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. కరకంబాడి రోడ్ […]
కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్. ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న మరణాలు, స్మశానాల్లో కరోనా మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ కార్పోరేషన్ స్పందించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఫారెస్ట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున […]