కొన్నేళ్ల క్రితం దేశ రాజధాని నడి బొడ్డులో.. మానవ రూపంలో ఉన్న మృగాళ్లు.. నడి రోడ్డు మీద.. ఓ అమాయకురాలిపై అత్యంత హేయమైన రీతిలో అత్యాచారం చేశారు. రోజుల తరబడి.. ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఇక తన వల్ల కాదంటూ.. ఈ రాక్షస లోకంలో బతకలేనంటూ వెళ్లిపోయింది. ఆ ఘటన దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించింది. పార్లమెంటు అత్యాచార ఘటనలకు వ్యతిరేకంగా నిర్భయ చట్టం తీసుకువచ్చింది. కానీ ఏ చట్టం కూడా మృగాళ్లను భయపెట్టడం లేదు. […]
న్యూ ఢిల్లీ క్రైం- కొంత మందికి సోషల్ మీడియా పిచ్చి బాగా ముదురుతోంది. పాపులాటి కోసం లేదంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు కొందరు. సోషల్ మీడియాలో వేసే వెధవ వేశాలకు పిల్లను సైతం వాడుకుంటున్నారు కొందరు. ఢిల్లీలో ఓ తల్లి చేస్ని నిర్వాకం ఇప్పుడు అందరిచేత చీదరించుకునేలా చేస్తోంది. ఆఖరికి ఢిల్లీ వుమెన్ కమిషన్ స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన కుమారుడితో అసభ్యకరమైన నృత్యాలు, నటనలు చేస్తూ […]