రాజకీయ నాయకులు అంటే.. ఓట్ల కోసం జనాల చుట్టూ.. చెప్పులరిగేలా తిరుగుతారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోయి.. ఫలితాలు వచ్చాక.. మరో ఐదేళ్ల పాటు కంటికి కూడా కనపడరు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఎన్ని సమస్యలు వచ్చినా వారికి పట్టదు. ఎన్నికల వేళ ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగితే.. ఆ తర్వాత నాయకుల కోసం ప్రజలు పడిగాపులు కాయాలి. అయినా.. సరే వారి దర్శనం లభిస్తుంది అనుకుంటే అత్యాశే అవుతుంది. కానీ ఇప్పుడు మీరు చదవబోయే […]
తాము అభిమానించే నాయకులపై ఎవరైనా నోరు జారినా.. దాడులు చేసినా కార్యకర్తల, అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తాజాగా గుజరాత్ తీవ్ర ఉత్రక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఖేర్గాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన అనంత్ పటేల్ పై కొంత మంది దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అభిమానులు వేల సంఖ్యలో వచ్చి అనంత్ పటేల్ కి మద్దతు పలికారు.. ఈ క్రమంలో అక్కడ ఉన్న షాపులకు నిప్పు పెట్టి దాడికి […]
కర్ణాటకలోని చిత్తాపుర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే.. బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అక్రమాలు జరిగాయని, అలానే ఉద్యోగాల పేరుతో మహిళలను శారీరక కోరిక తీర్చమని అధికారులు అడుగుతున్నారని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగాలని అమ్ముతున్నారని ఖర్గే ఆరోపించారు. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్లో 1492 ఉద్యోగాలను భర్తీ చేశారని, ఈ ప్రక్రియలో ఎన్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అధికారుల […]
మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 ఏళ్లు దాటుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల అంటరానితనం, కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. అణగారిన వర్గాల వరానికి సామాజికంగా హీనంగానే చూస్తున్నారు. ఇలాంటి కుల వివక్షత రూపు మాపేందుకు కొంత మంది రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వింత ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే జమీర్ ఖాన్ దళితుడైన స్వామి నారాయణ్కు భోజనం కలిపి తినిపించారు. ఆ […]
తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఏ చిన్న చాన్స్ దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇటీవల కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బాల్క సుమన్ ఒక్కసారి నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో.. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు.. […]
ఈ మద్య అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం తారా స్థాయికి చేరుకోవడంతో దగ్గరలోని వస్తువులు విసురుకునే స్థాయికి వెళ్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. స్పీకర్ పోడియంలోకి వెళ్లి కాగితాలు విసరడం.. మైకులు విరచడం లాంటి చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. ఇటువంటి ఘటనే ఒడిశా అసెంబ్లీలో చోటు చేసుకోవడంతో పెద్ద రచ్చ జరిగింది. కొంత కాలంగా ఒడిశాలో పలు చోట్ల గనుల అక్రమాలు జరుగుతున్నాయని దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి వాయిదా […]